ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త..!

 ఇళ్లు కట్టుకునేవారికి శుభవార్త..!

Burning of Harish Rao’s effigy.

Loading

ఏపీలో ఇళ్లు కట్టుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు సాయం చేయడంపై సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.

ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50,000, ఎస్టీలకు రూ.75వేలు, గిరిజనులకు రూ.1 లక్ష సాయం అందనుంది. PMAY (అర్బన్, గ్రామీణ్) బీఎల్సీ-1.0 కింద ఇప్పటికే మంజూరైన ఇళ్లకు సాయం లభించనుంది.

దీనికి తోడు SHG సభ్యులకు జీరో వడ్డీపై రూ.35వేల రుణం, ఉచిత ఇసుక, ఇసుక రవాణా పై రూ.15వేలు ఇవ్వనున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *