శాతవాహన రైలు ప్రయాణికులకు శుభవార్త..!

 శాతవాహన రైలు ప్రయాణికులకు శుభవార్త..!

Loading

తెలంగాణలోని సికింద్రాబాద్ నుండి ఏపీలోని విజయవాడల మధ్య తిరిగే శాతవాహన ఎక్స్‌ప్రెస్ (నం.12713/12714) రైలులో ప్రయాణించే వారికి రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.

ఈ రైలుకు ప్రస్తుతం ఉన్న ICF కోచ్‌ల స్థానంలో ఆధునిక లింకే హాఫ్‌మన్ బుష్ (LHB) కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర మీదుగా వెళ్లే ఈ రైలు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌గా ఎంతో పాపులర్ అయిన సంగతి మనకు తెల్సిందే.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *