చెన్నై లక్ష్యం 156

 చెన్నై లక్ష్యం 156

Loading

ఐపీఎల్-2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన బౌలర్ నూర్ అహ్మాద్ 4 వికెట్లతో సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 155పరుగులు చేసింది.

ముంబై బ్యాటర్లల్లో తిలక్ వర్మ(31) టాప్ స్కోరర్ గా నిలిచాడు. తొలి ఓవర్లోనే ఓపెనర్ రోహిత్ శర్మ ఔటవ్వడం జరిగింది.

ఆ తర్వాత జట్టులోని టాప్ ఆర్డర్ బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియను చేరడంతో స్కోర్ బోర్డ్ నెమ్మదిగా కదిలింది. మ్యాచ్ చివర్లో చాహర్ (28*) బౌండరీలతో మెరిశారు. ఖలీల్ 3, అశ్విన్ ఒక వికెట్ తీశారు. చెన్నై గెలవడానికి 156రన్స్ చేయాల్సి ఉంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *