మాజీ మంత్రి కాకాణి పై కేసు నమోదు..!

 మాజీ మంత్రి కాకాణి పై కేసు నమోదు..!

Kakani Govardhan Reddy Former Minister of Food Processing of Andhra Pradesh

Loading

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే క్వార్ట్జ్ దోపిడీ చేశారని మాజీ మంత్రి కాకాణిపై ఆరోపణలున్నాయి.

లీజు ముగిసిన కానీ క్వార్ట్జ్ తరలించారని కాకాణిపై పిర్యాదు అందింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి మాజీ మంత్రి కాకాణితో సహా ఏడుగురిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

గోవర్ధన్ రెడ్డి ఏ4గా చేచారు. ఆయనపై 120బి,447,427,379,220,506,129 లతో పాటు ఎక్స్ ప్లోజివ్ సబ్ స్టెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *