డిప్యూటీ సీఎం భట్టీకి అరుదైన గౌరవం

 డిప్యూటీ సీఎం భట్టీకి అరుదైన గౌరవం

Mallu Bhatti Vikramarka Deputy Chief Minister of Telangana

Loading

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత భట్టి విక్రమార్క మల్లు కు అరుదైన గౌరవం దక్కింది.

ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు మెక్సికో దేశంలో న్యూవోలియోన్ లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న పంతోమ్మిదో ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టీకి నిర్వాహకులు ఆహ్వానం అందించారు.

ప్రగతి కోసం శాంతి అనే ఏజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ 19వ వేడుకలో నోబెల్ గ్రహీతలు, ప్రపంచ శాంతి న్యాయవాదుల సామూహిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *