మందుబాబులకు శుభవార్త

 మందుబాబులకు శుభవార్త

Good news from the Revanth government for alcohol lovers!

Loading

మందుబాబులకు శుభవార్త.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రకాల ఎన్ఎంసీ బ్రాండ్లకు అనుమతివ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గతంలోనే తక్కువ ధర కేటగిరిలో క్వార్టర్ రూ.200లకు విక్రయించారు.

ఇప్పుడు దాన్ని రూ.80-90లోపే నిర్ణయించాలని ఆలోచిస్తుంది. కోత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ శాఖ కంపెనీలతో చర్చించింది. కొత్త పాలసీ ఈ నెల మూడో వారంలో లేదా అఖరి వారంలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

మద్యం ధరలు అందుబాటులో లేకపోవడంతో యువత,మిగతావాళ్ళు గంజాయికి అలవాటు పడుతున్నారని ప్రభుత్వం యోచిస్తుంది. అందుకే మద్యం ధరలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *