అనర్హత వేటుపై తొలిసారి వినేష్ స్పందన

 అనర్హత వేటుపై తొలిసారి వినేష్ స్పందన

Loading

100గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో యాభై కిలోల మహిళా విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు  ఇండియా స్టార్  రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుకు గురైన సంగతి తెల్సిందే.. అయితే తొలిసారి వినేష్ ఫొగట్ స్పందించారు.

ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పొగొట్టుకున్నాము . కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన ఉమెన్స్ నేషనల్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో ఆమె అన్నారు.

అటు వినేశ్ ఫొగట్ పై ఫైనల్ మ్యాచ్ కు ముందు అనర్హత వేటు పడటంపై తామంతా షాక్ కు గురైనట్లు వీరేందర్ దహియా పేర్కొన్నారు.  అస్వస్థతకు గురైన ఆమె ప్రస్తుతం పారిస్ లోని ఆస్పత్రిలో ఉన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *