ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

 ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

AP Government is good news

Loading

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు శుభవార్తను తెలిపింది.

గత ఎన్నికల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆగస్టు 15నుండి అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..

వచ్చే ఐదెండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ తో నడిచే బస్సులను తీసుకొస్తాము.. గత ఐదు ఏండ్లలో వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ను భ్రష్టు పట్టించింది.. సంస్థ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు.. ఆ భూములన్నీ రికవరీ చేస్తామని ఆయన అన్నారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *