బైకును ఢీకొట్టిన లారీ

 బైకును ఢీకొట్టిన లారీ

3 total views , 1 views today

ఖమ్మం జిల్లాలో బైకును ఢీకొట్టిన లారీ సంఘటనలో ముగ్గురు అక్కడక్కడే ప్రాణాలు వదిలారు.. వివరాలకు వెళ్తే బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వారు అక్కడక్కడే మృతి చెందారు.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటన జిల్లాలోని సత్తుపల్లి మండలం గంగారం గ్రామం వద్ద చోటు చేసుకుంది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400