చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం

 చంద్రబాబుకు తప్పిన ఘోర ప్రమాదం

Andhrapradesh CM

Loading

ఏపీ ముఖ్యమంత్రి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఘోర ప్రమాదం తప్పింది. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.

ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మధురానగర్ వద్ద బుడమేరును పరిశీలించేందుకు కాలినడకన రైల్వే ట్రాక్ పై వంతెన దగ్గరకు నడిచి వెళ్లారు.

ఆయన నడుస్తుండగానే ఓ రైలు బాబుకు ఎదురుగా వచ్చింది. రైలు తగలకుండా ఆయన పక్కకు నిలబడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బాబుకు అతిసమీపం నుండి ఆరైలుపోవడంతో అధికారులు,భద్రతా సిబ్బంది,పార్టీ శ్రేణులు కంగారు పడ్డారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *