కోదండ రామ్ కీలక నిర్ణయం

4 total views , 1 views today
TS:- ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రో. కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నారు..
ఈ నిర్ణయంలో భాగంగా నియమనిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీకి కేటాయించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది వద్దు అని.. తిరిగి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఎమ్మెల్సీ కోదండరాం ప్రకటించారు..
తాను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని… ప్రజలే దైవంగా ప్రజాసేవాలో ఉంటున్నాను.. భద్రతా సిబ్బంది వల్ల నామధ్య ప్రజల మధ్య గ్యాఫ్ రావొద్దు అనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..