చిలుకకు రూ. 444బస్ టికెట్ కొట్టిన కండక్టర్

 చిలుకకు రూ. 444బస్ టికెట్ కొట్టిన కండక్టర్

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కర్ణాటక – ఓ మహిళ తన మనవరాలితో కలిసి బెంగళూరు నుంచి మైసూరుకు బస్సులో ప్రయాణించింది.

4 చిలుకలను వెంట తీసుకొచ్చింది. ‘శక్తి’ పథకంలో భాగంగా వారికి కండక్టర్ ఫ్రీ టికెట్ ఇచ్చాడు కానీ చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ₹444 ఛార్జీ వసూలు చేశారు.

నిబంధనల ప్రకారం జంతువులు, పక్షుల్ని తీసుకెళ్తే, వాటికి సగం టికెట్ ధర చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *