చెన్నారావుపేటలో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.

 చెన్నారావుపేటలో కూలీలతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.

Loading

చెన్నారావు పేటలో కూలీలతో వెళ్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది..ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది..పలువురికి గాయాలు అయ్యాయి.

జీడిగడ్డతండా నుండి నర్సంపేట(మం) ఇటుకాలపల్లికి మిర్చి ఏరడానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

ఈ ఘటనలో గాయపడ్డ వారిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..

Mr Sam

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *