CRIME :- జియో తమ యూజర్లకు బిగ్ అలర్ట్ ను తెలిపింది.. ఇందులో భాగంగా తమ పేరిట సైబర్ నేరగాళ్లు పంపుతున్న SMS లను నమ్మొద్దని యూజర్లకు జియో సూచించింది. కాల్, మెసేజ్, ఈ–మెయిల్ ద్వారా పాన్, ఆధార్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డ్, ఓటీపీలు అడుగుతున్నారని పేర్కొంది. ఎలాంటి లింక్లు వచ్చినా క్లిక్ చేయొద్దంది. థర్డ్ పార్టీ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవాలని చెప్పినా కానీ పట్టించుకోవద్దని సూచించింది. సిమ్ కార్డ్ వెనుక ఉండే 20 […]Read More
Tags :singidi news
Movies :- ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజు రవితేజ తన 75వ సినిమా చిత్రీకరణలో గాయపడినట్లుసినీ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ చిత్రీకరణలో కుడి చేతికి గాయం కావడంతో యశోదా ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసినట్లు పేర్కొన్నాయి. రవితేజ కోలుకునేందుకు కనీసం 6 వారాలు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. అటు ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. RT75 చిత్రాన్ని భాను భోగవరపు అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.Read More
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఎన్నికైనట్లు తెలుస్తోంది. ఈరోజు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ఖర్గేతో సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ రేసులో పలువురి పేర్లు వినిపించినా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు వార్తలొస్తున్నాయి.Read More
TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More
KCR, హరీష్ రావు ఒత్తిడి వలనే కాళేశ్వరం ఫైల్స్ పై సంతకాలు
TS:- తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు ల ఒత్తిడి వలనే కాళేశ్వరం ప్రాజెక్టు పైల్స్ పై సంతకాలు చేయాల్సి వచ్చింది అని సీడీవో మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు.. వారి ఒత్తిడి వల్లే కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్ లో ఫైనల్ అప్రూవల్ కు తాను సంతకాలు చేసినట్లు . కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన నిన్న గురువారం విచారణకు హాజరై కమిషన్ ముందు చెప్పారు… కాళేశ్వరం […]Read More
Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది.. మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము.. ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
TS:- ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రో. కోదండరాం కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా నియమనిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీకి కేటాయించిన వ్యక్తిగత భద్రత సిబ్బంది వద్దు అని.. తిరిగి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు ఎమ్మెల్సీ కోదండరాం ప్రకటించారు.. తాను ప్రజల మనిషిని.. ప్రజల కోసం పరితపించే వ్యక్తిని… ప్రజలే దైవంగా ప్రజాసేవాలో ఉంటున్నాను.. భద్రతా సిబ్బంది వల్ల నామధ్య ప్రజల మధ్య గ్యాఫ్ రావొద్దు అనే ఈ […]Read More
TS :- తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ముందు మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయం పట్ల సర్వత్రా నిరసనలు వెల్లివెత్తుతున్నాయి.. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి.. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ “తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. […]Read More
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రజలు నిరసనలు తెలిపినా లాభం లేదని, వాటర్ టారిఫ్ పెంచక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ‘బెంగళూరు వాటర్ బోర్డు కనీసం కరెంటు బిల్లులు, వేతనాలూ చెల్లించలేకపోతోంది. నీటి సరఫరా పెరగాలంటే నెట్వర్క్ విస్తరించాలి. రుణాలు తీసుకుంటేనే ఇది సాధ్యం. టారిఫ్ పెంచకపోతే బోర్డు మనుగడ కష్టం. ప్రజలకు కృతజ్ఞత లేదు. నీరు రాకుంటే ఫోన్లు, వాట్సాపుల్లో తిడతారు. ఇదెంత కష్టమో వారికి తెలీదు’ అని […]Read More
