ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోండిలా ఆధార్ తీసుకుని 10ఏళ్లయిన వారు ఫ్రీగా అప్డేడేట్ చేసుకునేందుకు SEP14 వరకు గడువుంది. దీనికోసం UIDAI పోర్టల్లో ఆధార్, OTPతో లాగిన్ అవ్వాలి.సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. సర్వీసెస్లో డాక్యుమెంట్ అప్డేట్పై క్లిక్ చేస్తే మీ వివరాలొస్తాయి. వాటిలో ఏది అప్డేట్ చేయాలో దానిపై క్లిక్ చేసి, ప్రూఫ్స్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. తర్వాత 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దానితో అప్డేట్ స్టేటస్ […]Read More
Tags :singidi news
ఏపీ అధికార కూటమి కి చెందిన జనసేన ఎమ్మెల్యే ఒకరు తన గొప్ప మనసును చాటుకున్నారు.. ఈ క్రమంలో గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించారు. రాష్ట్రంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెద్ద నిండ్రకొలకు చెందిన బొంగా సురేష్, జోత్స్న దంపతుల కూతురు గుండెకు రంధ్రం ఉంది . దీంతో ఆ పాపకు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో తిరుపతి స్విమ్స్ […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరంలో కబ్జాదారులపై హైడ్రా చేస్తున్న చర్యలను కూల్చివేతలను స్వాగతిస్తున్నామని కూకట్పల్లి నియోజకవర్గ BRS MLA మాధవరం కృష్ణారావు అన్నారు. క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని భాగ్యనగర వాసిగా హరిస్తున్నట్లు పేర్కొన్నారు. భాగ్యనగర్ లో చెరువులు, నాలాలపై రాజకీయాలకు అతీతంగా నగర ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు, ప్రజాప్రతినిధులను కలిపి ఓ నోడల్ అధికారిగాతో కమిటీ వేయాలని ఆయన కోరారు.Read More
FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More
ఏఐసీసీ సీనియర్ నేత.. ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాన మంత్రి అభ్యర్థి అయిన ఎంపీ రాహుల్ గాంధీకి ఇప్పటికి పెళ్ళి కానీ సంగతి మనకు తెల్సిందే. అయితే ఇప్పటివరకు పలుమార్లు రాహుల్ గాంధీ పెళ్ళి గురించి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో… అటు సోషల్ మీడియాలో సైతం ట్రోల్స్ నడిచాయి. తాజాగా రాహుల్ గాంధీ తన పెళ్ళి గురించి తప్పనిసరిగా స్పందించాల్సి వచ్చింది. కశ్మీర్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ అక్కడ విద్యార్థినీలతో భేటీ అయ్యారు. ఈ […]Read More
సహాజంగా అది బిర్యానీ అయిన అన్నం అయిన చివర్లో పెరుగుతో తింటే వచ్చే కిక్కే వేరేబ్బా. అయితే పగలు పెరుగు తింటే అనేక లాభాలుంటాయి. కానీ రాత్రి పూట పెరుగు తింటే మాత్రం అనేక నష్టాలు ఉన్నాయని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. రాత్రిపూట పెరుగు తింటే దాని తీపి లక్షణాల కారణంగా తిన్నవారి శరీరంలో పిత్తం,కఫం పెరుగుతాయి. ఆరోగ్య వంతులు రాత్రిపూట తింటే కొంతవరకు పర్వాలేదు. కానీ జలుబు,దగ్గు, ఆలర్జీతో బాధపడేవాళ్లు రాత్రి పూట తినకూడదని […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ చైర్ పర్శన్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ విశేషం. చైర్ పర్శన్ తో పాటు కోఆప్షన్ మెంబర్ కూడా రాజీనామా చేశారు. రేపు మంగళవారం తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కల్సి నూర్జహాన్ అధికార టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు దాదాపు […]Read More
హైడ్రాపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో ” హైడ్రా అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసింది. నగరంలో అక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడమే లక్ష్యం. ఆ లక్ష్యంలో నెరవేరడంలో ఎవరున్న కానీ వదిలే ప్రసక్తి లేదు.. చెరువులను.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నవారు ప్రభుత్వంలో ఉన్న కానీ వదిలిపెట్టబోము. చెరువులను పరిరక్షించడమే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన సరికొత్త ఆయుధం “హైడ్రా”. అయితే హైడ్రాను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో భాగంగా ” హైడ్రా” కు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీని వల్ల నేరుగా హైడ్రా నే అక్రమ నిర్మాణాలు.. కట్టడాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
