Tags :singidi news

Breaking News Health Lifestyle Slider Top News Of Today

ఎక్కువగా పారాసిటమాల్ వేసుకుంటున్నారా..?

సహాజంగా కొంచెం జ్వరంగా ఉన్నా… కొద్దిగా తలనొప్పి ఉన్నా కానీ.. జలుబు చేసిన కానీ మనం ఎక్కువగా పారాసిటమాల్ కే ప్రయార్టీ ఇస్తాము.. వైద్యుల కంటే ముందే మనం దాన్ని తీసుకోవడం వేసుకోవడం రెండు జరిగిపోతాయి కూడా. అంతగా మనం పారాసిటమాల్ కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తాము. అయితే ఎక్కువగా ఈ టాబ్లెట్ వాడితే కాలేయం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని వైద్య నిపుణులు తెలుప్తున్నారు. పెద్దలు రోజుకూ గరిష్టంగా నాలుగు గ్రాములను మించి ఈ […]Read More

Editorial Slider Telangana Top News Of Today

న్యాయం గెలిచింది..!ప్రజాస్వామ్యం మురిసింది..!- ఎడిటోరియల్ కాలమ్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాల్నే కాదు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనే ఒక ఊపు ఊపిన ఉదాంతం.ఈ స్కాంలో సాక్షాత్తు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకు అందరిపై ఈడీ సీబీఐ అభియోగాలు మోపి అందర్ని నిందితులంటూ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశాయి. దాదాపు ఆరేడు నెలలుగా సినిమాట్రిక్ గా ఓ పెద్ద డ్రామానే నడిచింది. ఒకపక్క ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

జన్వాడ ఫామ్ హౌస్ కు ఇరిగేషన్ అధికారులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో అక్రమణలకు గురైన చెరువులు.. ప్రభుత్వ భూముల పరిరక్షణకోసం ఏర్పాటైన “హైడ్రా” సంస్థ దూకుడును పెంచింది. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ లో ఇరిగేషన్ ,రెవిన్యూ అధికారులు ప్రత్యేక్షమయ్యారు. ఇందులో భాగంగా ఇరిగేషన్ అధికారులు ఫామ్ హౌస్ లో కొలతలు మొదలెట్టారు.. FTL, బఫర్ జోన్ పరిధిలో ఉన్నాదా.. ?. లేదా అనే కోణంలో ఫామ్ హౌస్ కొలతలను ఇరిగేషన్ అధికారులు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ ఫామ్ హౌస్ మాజీ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీకి భారీ షాక్

ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు వైసీపీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఏలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పోరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైకాపా పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సుప్రీం కోర్టును అవమానించిన బండి సంజయ్

కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ,సీబీఐ నమోదు కేసుల్లో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. పది లక్షల విలువైన రెండు ష్యూరీటీలతో సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా కవితకు సంబంధించిన పాస్ పోర్టును సరెండర్ చేయాలి.. సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదనే కండీషన్స్ విధించింది. దీంతో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు కవిత తరపున న్యాయవాది మోహీత్ రావు ష్యూరీటీ పేపర్లను.. బెయిల్ కాపీ జైలు అధికారులకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవిత కు విధించిన బెయిల్ షరతులు ఇవే..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరులో సీబీఐ తుది ఛార్జ్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవితకు బెయిల్ రావడానికి కారణాలు ఇవే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈడీ కేసులో కవితకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కవిత బెయిల్ పిటిషన్ – జస్టీస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో గత ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి… ఆప్ నేత మనీష్ సిసోడియా మాదిరిగా నాకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఉదయం నుండి జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పిస్తున్నారు. ఈ […]Read More