కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనారిటీ గురుకుల పాఠశాల 7వ తరగతి చదువుకుంటున్న జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి(12) గత నెల 29న పాఠశాలలో వాంతులు చేసుకుంది.పట్టించుకోని గురుకుల సిబ్బంది మాత్రలు మాత్రమే ఇవ్వడంతో మరుసటి రోజు అంజలి నిరసించి వాంతులు ఎక్కువగా చేసుకుంది.. దీంతో గురుకుల సిబ్బంది, తల్లికి సమాచారం ఇవ్వగా తాను వచ్చి అంజలిని ఆస్పత్రికి తీసుకెళ్ళింది.అప్పటికే జ్వరం ఎక్కువ అయి, ఫిట్స్ కూడా రావడంతో నిజామాబాద్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో […]Read More
Tags :singidi news
తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , దామోదర రాజనర్సింహ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు , జూపల్లి కృష్ణారావు , ఉన్నతస్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించారు. ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో సీఎం ఆదేశించారు. అన్ని […]Read More
‘”హైడ్రా”‘ కూల్చివేతలు అన్ని ఒకే … కానీ…?- ఎడిటోరియల్ కాలమ్
వర్షకాలం వచ్చిన వరదలోచ్చిన హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది రోడ్లపై వరదనీళ్ళు… నిండా మునిగిన కాలనీలు… పొంగిపోర్లే నాలాలు.. ఇండ్లలోకి వచ్చే వరద నీళ్లు.. ఇవే సంఘటనలు మన కండ్లకు దర్శనమిస్తాయి. అధికారక లెక్కల ప్రకారం హైదరాబాద్ మహానగరం చుట్టూ దాదాపు 1000-1500చెరువులున్నట్లు అంచనా.. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్)వరదలోచ్చినప్పుడు.. భారీ వర్షాలు వచ్చినప్పుడు అటు దిక్కు పోవాలంటేనే ఏదో సందేహాం. అలాంటి పరిస్థితులున్న హైదరాబాద్ మహనగరంలో అక్రమణలకు గురైన […]Read More
అధికార పక్షంపై BRS పోరు- ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ 64,బీఆర్ఎస్ పార్టీ 39 ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందింది. మరోవైపు ఎంఐఎం ఏడు.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో.. సీపీఐ ఒక స్థానంలో విజయడంకా మ్రోగించింది. ఎన్నికల ప్రచార సమయంలో అప్పటి పీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి & టీమ్ చెప్పిన ఇచ్చిన హామీలు ప్రతి మహిళకు నెలకు రెండున్నర వేలు.. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ (200యూనిట్ల వరకు).. ప్రతి ఆడబిడ్డ […]Read More
మెగా పవర్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ తన తర్వాతి చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీస్ మేకర్స్,సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ నెల నుండి మొదలు కానున్నది. దీనికోసం చెర్రీ తన […]Read More
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా…. అందాల రాక్షసి శృతి హాసన్ హీరోయిన్ గా… ఆలీ,కోట శ్రీనివాస్ రావు, అజయ్,నాగినీడు తదితరులు ప్రధాన పాత్రలో నటించగా బండ్ల గణేశ్ నిర్మాతగా… హారీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి 2012లో విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసి రికార్డుల మోత మ్రోగించిన మూవీ ” గబ్బర్ సింగ్”.. ఈ సినిమాను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రేపు సెప్టెంబర్ 2 న రిరిలీజ్ చేస్తున్నారు. దాని ప్రమోషన్లో భాగంగా […]Read More
నివేదా థామస్ కథాబలమున్న పాత్రలకు.. నటనా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు .. వైవిధ్యభరితమైన మూవీలకు కేరాఫ్ అడ్రస్ . నిన్ను కోరి అయిన బ్రోచేవారెవరూ అయిన వకీల్ సాబ్ అయిన చిత్రం ఏదైన కానీ తనకంటూ ఓ మార్కు తెచ్చుకున్న హీరోయిన్ నివేదా థామస్. అలాంటి నివేదా థామస్ ఇద్దరు బిడ్డల తల్లిగా నటిస్తుంది అంటే షాక్ అవ్వాల్సిన విషయమే కదా… అసలు విషయానికి వస్తే నంద కిశోర్ ఇమాని తెరకెక్కిస్తోన్న .. రానా నిర్మిస్తున్న తాజా […]Read More
ఢిల్లీ టీ20 ప్రీమియర్ లీగ్ లో సౌత్ ఢిల్లీ కెప్టెన్ అయిన ఆయుష్ బదోని కేవలం 55బంతుల్లో 19సిక్సులతో 165పరుగులు చేసి సరికొత్త రికార్డును తన సొంతం చేసుకున్నాడు.. పంతొమ్మిది సిక్సులతో టీ20 ల్లో ఒకే ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా బదోని నిలిచారు. అయితే ఇప్పటివరకు ఈ రికార్డు సిక్సుల వీరుడు క్రిస్ గేల్ (18)పేరిట ఉండేది.. అలాగే ఈ ఫార్మాట్ లో ఇది మూడో హైయిస్ట్ వ్యక్తిగత స్కోర్ కావడం మరో […]Read More
టీమిండియా జట్టు సీనియర్ మాజీ లెజండ్రీ ఆటగాడు .. మాజీ కెప్టెన్.. మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫీల్డింగ్ లో అది స్లిప్ లో ఉంటే క్యాచ్ లు ఒక్కటి కూడా మిస్ అవ్వదు.. అంత బాగా ఫీల్డ్ చేస్తారు రాహుల్ ద్రావిడ్. అందుకే ప్రపంచంలోనే మోస్ట్ టాపెస్ట్ క్యాచ్ లు పట్టిన ఆటగాడిగా ద్రావిడ్ రికార్డులకెక్కాడు. టెస్ట్ క్రికెట్ లో రాహుల్ ద్రావిడ్ మొత్తం 210 క్యాచ్ లను ఒడిసిపట్టుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంక జట్టు […]Read More
ఏపీ మాజీ మంత్రి…. నగరి మాజీ ఎమ్మెల్యే… వైసీపీ సీనియర్ మహిళ నాయకురాలు ఆర్కే రోజా వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు.. ఎంపీలు రాజీనామా చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా వాళ్ల బాటలో నడవనున్నారు అని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న ప్రచారంపై మాజీ మంత్రి రోజా స్పందించారు. ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆమె మీడియాతో […]Read More
