Tags :singidi news

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నేషనల్ క్రష్ “రష్మీకా మందన్నా” కి ప్రమాదం

నేషనల్ క్రష్ రష్మీకా మందన్నా కుర్రకారు గుండెల్లో గూడు కట్టుకున్న దేవత.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన హాట్ బ్యూటీ.. ఒకవైపు అందంతో మరోవైపు అభినయంతో సినిమా ప్రేక్షక దేవుళ్ల మదిని కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్. అలాంటి స్టార్ హీరోయిన్ రష్మీకా గత నెలరోజులుగా యాక్టివ్ లేరు. ఎక్కడ కూడా చిన్న అప్డేట్ లేదు. పుష్ప – 2 అప్డేట్ తప్పా ఈ ముద్దుగుమ్మ గురించి ఎక్కడ కూడా చిన్న వార్త లేదు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు- ఎమ్మెల్యేలల్లో వణుకు

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు చేపట్టాలి.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎప్పుడు నోటీసులు ఇస్తారు.. ఎప్పుడు వారి వాదనలు వింటారు. ఎప్పుడు అనర్హత వేటు వేస్తారు ఇలా పలు అంశాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి.. నాలుగు వారాల్లో అనర్హత వేటుపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆదేశాలను జారీ […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

కాంగ్రెస్ నేతలకు జగన్ విందు.. ఎందుకో.?

జగన్ పార్టీ పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా…?. తనను రాజకీయంగా అణగదొక్కడమే కాకుండా తనను తన కుటుంబాన్ని అవమానపాలు చేశారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో అసువులు బాసిన వేలాది మందికి చెందిన కుటుంబాలకు అండగా ఉండాలని.. అలాంటిది జగన్ కాంగ్రెస్ నేతలకు విందు ఇవ్వడం ఏంటని ఆలోచనలో పడ్డారా..?. అయిన జగన్ కు కాంగ్రెస్ తో కల్సి పోవాల్సిన అవసరం ఏమోచ్చింది.. ఇప్పుడు ఏమైన కాంగ్రెస్ రాష్ట్రంలో కేంద్రంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

CM Revanth Reddy శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని నేతన్నలకు శుభవార్తను తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభోత్సవంలో పాల్గోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” నేతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుంది. చేనేత కార్మికులకు రూ.30కోట్ల రుణమాఫీ చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రజా ప్రభుత్వంలో కులవృత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తాము. తాము అధికారంలోకి వచ్చాక వెంటనే బతుకమ్మ చీరల బకాయిలను విడుదల చేశాము. గత ప్రభుత్వం నేతన్నల కోసం పబ్లిసిటీ చేసుకుంది […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఒక్కరూ ఔట్ – మిగతా ఇద్దరూ డౌట్

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు చెందిన దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరడమే కాకుండా అనర్హత వేటు వేయాలని పిటిషన్ కూడా ఇచ్చింది. స్పీకర్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై […]Read More

Sticky
Breaking News Slider Sports Technology Top News Of Today

నేడే ఐఫోన్ 16 ఆవిష్కరణ

గ్లోబల్ టెక్ దిగ్గజం అయిన యాపిల్ ఈరోజు సోమవారం ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనున్నది. ఈసారి ఏఐ టెక్నాలజీతో కూడిన స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్ , ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మోడళ్లను నేడు ఆవిష్కరించనున్నది యాపిల్. వీటిలో యాక్షన్ బటన్ ఇస్తున్నట్లు కూడా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మొత్తం నాలుగు రంగుల్లో ఈ మోడళ్లన్ని యూజర్లకు అందుబాటులో రానున్నాయి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

వరద బాధితులకు శుభవార్త

తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరదలకు గురై సర్వం కోల్పోయిన వరద ముంపు బాధితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇటీవల ఖమ్మం,మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరదల్లో మృతి చెందిన ఒక్కొక్కర్కి ఐదు లక్షలు ఇస్తాము… ప్రతి ఇంటికి పది వేలు.. మేక,గొర్రెలు చనిపోతే ఐదారు వేలు.. ఆవు గేదె చనిపోతే యాబై వేలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే ప్రతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

త్వరలో ఒకే వేదికపై ఎన్టీఆర్, మహేష్ బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్.. స్టార్ హీరో మహేష్ బాబు.. పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో ఒకే వేదికపై కన్పించనున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ – 1 మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ తమిళ సినీ నిర్మాత డిల్లీ బాబు (50) కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న డిల్లీ బాబు చికిత్స పొందుతూ ఈ రోజు సోమవారం ఉదయం మృతి చెందారు. రాక్షసన్, ఓ మై గాడ్ ,బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. యాక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఆయన నిర్మాతగా వ్యహరించిన మిరల్, మరకతమణి తెలుగు భాషాలోనూ విడుదలై ఘన విజయం సాధించాయి. ఆయన మృతి పట్ల […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

BRS కు ముఖ్య నేత రాజీనామా..?

బీఆర్ఎస్ కు కీలక నేత రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీ సభ్యత్వానికి, నగర ఇంచార్జ్ పదవికీ రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న ఆదివారం బీఆర్ఎస్ అధినేత… మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు… వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫ్యాక్స్ లో లేఖ పంపారు.మరోవైపు ఏ పార్టీలో చేరుతారనే […]Read More