నారా చంద్రబాబు నాయుడు .. తన వయసు లో సగం కంటే ఎక్కువగానే రాజకీయాల్లో ఉన్న చరిత్ర.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు.. ఏ పరిస్థితినైన తనకు అనుకూలంగా మార్చుకోగల సిద్ధహస్తుడు.. అనుకున్నది అనుకున్నట్లు చేయగలిగే రాజకీయ నాయకుడు.. అన్నింటికి మించి విజనరీ.. అంతటి చరిత్ర ఉన్న చంద్రబాబు తాజాగా తిరుపతి లడ్డూ విషయంలో అతి చేస్తున్నారన్పిస్తుంది అని విశ్లేషకుల భావన.. తిరుపతి లడ్డూ లో జంతువుల కొవ్వు కలవడాన్ని ఎవరూ హార్శించరు.. నిజమైన హిందువులు […]Read More
Tags :singidi news
తప్పు చేయాలె..! దీక్షకు దిగాలె..?-ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ .
ఏపీ పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిన తిరుపతి లడ్డూ వివాదంలో గత వైసీపీ ప్రభుత్వం అపచారానికి పాల్పడింది.. తిరుపతి ప్రతిష్టతను దిగజార్చారు అని ఏకంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అంటే వీరి ఉద్ధేశ్యం ప్రకారం వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఆ […]Read More
జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకునే ధైర్యం లేదా..?. తప్పు చేసిన వాడు తానైన సరే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే మాటలు కేవలం డైలాగ్స్ మాత్రమేనా..?. మాటలకు చేతలకు అసలు పొంతన ఉండదా..?. అంటే ప్రస్తుతం జనసేన పార్టీలో జరుగుతున్న పరిణామాలను బట్టి అవుననే చెప్పాలి అంటున్నారు.. ఇటీవల ఓ మహిళ తనపై లైంగిక దాడి చేసినట్లు ఆరోపించగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు […]Read More
తిరుమల వేంకటేశ్వరస్వామి నైవేద్యాలకు వినియోగించే నెయ్యి రూ.1,600కు కొని, భక్తులకు పంపిణీ చేసే లడ్డూలకు వాడే నెయ్యి రూ.320కి కొనడం ఏంటని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.రూ.320కి కొనేది నెయ్యా.. నూనా.. క్రూడాయిలా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీపై కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శనివారం ఆమె విజయవాడలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కలిసి సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. నెయ్యి కల్తీకి బాధ్యులు ఎవరో […]Read More
సందేశాత్మక హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుండగా పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ అందాల రాక్షసి జాన్వీ కపూర్ హీరోయిన్ గా… సైఫ్ ఆలీఖాన్, అజయ్, ప్రకాష్ రాజు తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నా తాజా చిత్రం దేవర.. ఈ మూవీ ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది.. ఈ మూవీ […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఉండవల్లిలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని పంపిణీ దారులు పవిత్రతోనే పంపుతారు.. కానీ ఇక్కడే ఉన్న కొంతమంది దాన్ని అపవిత్రం చేస్తున్నారు.. వెంకటేశ్వరస్వామికి అపచారం చేసి వైసీపీ నేతలు కొంచెం కూడా పశ్చాత్తాపం లేకుండా ఎదురుదాడి చేస్తున్నారు. చరిత్రలో ఎప్పుడూ ఎవరూ చేయని… క్షమించరానీ నేరం చేశారు.. యాఅత్ ప్రపంచంలో ఉన్న హిందువులంతా […]Read More
ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది.కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో ఆయన అధీనంలో ఉన్న సీలింగ్ భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోలీసుల సమక్షంలో కాకినాడ ఆర్డీవో ఆ భూముల్లో అక్రమ రొయ్యల చెరువులను ధ్వంసం చేశారు. అక్కడ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్రిమూర్తులు 2005లో తన కుటుంబ సభ్యుల పేరున సీలింగ్ భూములు కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి … బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఝలక్ ఇచ్చారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో ప్రతీది మాకు తెలుస్తుంది.. పదేండ్ల పాటు అధికారంలో ఉన్నవాళ్లము.. మాకు అందులో అభిమానులు ఉంటారు.. ప్రభుత్వంలో జరుగుతున్న మోసాన్ని కుట్రలను మాకు చెప్తారు.. ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకోవడానికి వాళ్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు.. అభిమానులు.. […]Read More
ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు. జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము.. […]Read More
లెక్క తప్పిన చంద్రబాబు…లెక్క తేల్చమంటున్న జగన్
ఏపీ రాజకీయాలతో పాటు యావత్ దేశ రాజకీయలను ఒక కుదుపు కుదిపిన తాజా హాట్ టాపిక్ తిరుమల తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అనే అంశం.. ప్రస్తుతం ఈ అంశం ఇటు రాజకీయ పరంగా అటు మతపరంగా చిచ్చు రాజేసుకుంటున్న తరుణంలో వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఏకంగా ఈ ఇష్యూలో ఏది నిజం.. ఏది అబద్ధమో నిగ్గు తేల్చాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీకి లేఖ రాశారు.. బీజేపీ అధ్యక్షుడు నడ్డా […]Read More
