Tags :singidi news

Sticky
Andhra Pradesh Breaking News National Slider Top News Of Today

పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు

ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్‌పై మదురైలో కేసు న‌మోదు అయ్యింది. త‌మిళనాడు డిప్యూటీ సీఎం ఉదయానిధి స్టాలిన్‌ను ఉద్దేశించి పవ‌న్ క‌ళ్యాణ్ చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగతి మనకు తెల్సిందే. ఇందుకుగాను మదురైలోని క‌మిష‌న‌రేట్‌లో వాంజినాధ‌న్ అనే న్యాయ‌వాది కంప్ల‌యింట్ ఇచ్చాడు. స‌న‌తాన ధ‌ర్మంపై ఉదయానిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను పవ‌న్ వక్రీకరించి మాట్లాడాడ‌ని ఆ ఫిర్యాదులో తెలిపాడు. వెంట‌నే అత‌డిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరాడు. పవ‌న్ క‌ళ్యాణ్ స్టాలిన్‌ను ఉద్దేశించి సంచ‌ల‌న […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

దేవుళ్ల‌ను కూడా మోసం చేసిండు

తెలంగాణ రాష్ట్రంలోని మ‌న‌షుల‌నే కాదు.. చివ‌ర‌కు దేవుళ్ల‌ను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ రోజు శనివారం మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబ‌ర్ 9న మొద‌టి సంత‌కం చేసి రూ. 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ చేస్తాన‌ని రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు కు జగ్గారెడ్డి సవాల్

మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావుకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి ఆలియాస్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. గాంధీభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ” పంట రుణాల మాఫీపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్ని అబద్ధాలు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము. దసరా లోపు రెండు లక్షలకు పైగా రుణాలను ఎలాంటి షరతుల్లేకుండా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ ను బెడ్రూంలోకి రమ్మన్న హీరో

సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో.. ఆర్ధరాత్రి ఓ స్టార్ హీరోయిన్ ను రమ్మన్నాడని వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతుంది. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మల్లికా షెరావత్ తాను గతంలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి ఓ ఇంటర్వూలో చెప్పుకోచ్చారు. ఆమె మాట్లాడుతూ ” ఒకసారి నేను ఓ పెద్ద మల్టీస్టారర్ మూవీ షూటింగ్ కోసం దుబాయ్ వెళ్లాను. నేను అందులో కామెడీ రోల్ లో నటించాను. అది అప్పట్లో పెద్ద […]Read More

Sticky
Breaking News Slider Sports

టీ20 సిరీస్ మాదే

టీమిండియాతో జరగబోయే టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంటామని బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో ధీమా వ్యక్తం చేశారు. మాజట్టులో యువక్రికెటర్లు ఉన్నారు.. వారంతా భారత్ పై సత్తా చాటుతారు. టీ20 సిరీస్ కు మేము అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాము. దూకుడుగా ఆడాలని భావిస్తున్నాము. సిరీస్ గెలుపొందేందుకు మేము సర్వశక్తులను ఒడ్డుతాము. టీ20 ల్లో ఆ రోజు ఎవరూ బాగా ఆడితే వారిదే విజయం అని నజ్మూల్ తెలిపారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆర్జీవీ మరో ట్వీట్

వివాదస్పద వ్యాఖ్యల చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ చేశారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఎంతటి వివాదస్పదమయ్యాయో మనం చూస్తూనే ఉన్నాము.. సినీ రాజకీయ అన్ని వర్గాల వారీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా మరోకసారి ఆ వ్యాఖ్యలను ఉద్ధేశించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ ” సురేఖ కేటీఆర్ కు గన్ గురిపెట్టింది. కాల్చింది మాత్రం హీరో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ కనుసైగ చేసుంటే టీడీపీ ఉండేది కాదా..?

అధికారంలో ఉన్న ఐదేండ్లలో అప్పటి ముఖ్యమంత్రి.. ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తలచుకుంటే టీడీపీ ఉండేది కాదా..?. ఐదేండ్లు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయడమే తప్పా ప్రస్తుతం అధికార కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు వైసీపీకి నాడు తెలియవా..?. అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఈసారి ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కట్టకట్టుకోని వచ్చిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. ఒకప్పటి స్టార్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గద్దె గాయత్రి (38) గుండెపోటుతో మరణించారు. నిన్న గురువారం కార్డియాక్ అరెస్ట్ కు గురి అయ్యారు గాయత్రి. దీంతో నగరంలోని ఏఐజీ ఆసుపత్రికి ఆమె కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వారు తెలిపారు. రాజేంద్రప్రసాద్ కు ఒక కుమార్తె.. ఒక కుమారుడు ఉన్నారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Editorial Slider Telangana Top News Of Today

నాలుకే కాదు మెదడు కూడా వాడాలి ..?

నాలుక ఉంది కదా అని నలబై మాట్లాడితే దాని తర్వాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని పెద్దలు అప్పుడప్పుడు హెచ్చరిస్తుంటారు.అలాంటిది మాట్లాడే ముందు వెనక ముందు అన్ని ఆలోచించి మాట్లాడాలి.. మనం ఏమి మాట్లాడిన కానీ దానికో ఆధారం ఉండాలి.. నిబద్ధత ఉండాలి. అవేమి లేకుండా నోరు ఉంది కదా అని మాటలు జారితే ఆ మాటలను చరిత్రలో నుండి తీసేయడం చాలా కష్టం.. సామాన్యులు మాట్లాడితే ఎవరూ అంతగా పట్టించుకోరు. అదే సెలబ్రేటీలు మాట్లాడితే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనాని ఇది డిజిటల్ యుగం-జరా సోచో…?

జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరూ అవునన్నా కాదన్నా పొలిటీకల్ పవర్ స్టార్.. మొన్నటిదాక సినిమా పవర్ స్టార్ అయిన ఆయన బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఏర్పడటానికి .. వైసీపీని పదకొండు స్తానాలకు పరిమితం చేయడానికి ముఖ్య కారణమై ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం గుప్పించిన సూపర్ సిక్స్ హామీలు. తీరా అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఒక నెల […]Read More