Tags :janasena mlc

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబు వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్ల అగ్రహాం..!

చిత్రాడలో జరిగిన జనసేన జయకేతనం భారీ బహిరంగ సభలో ఆ పార్టీ ఎమ్మెల్సీనాగబాబు చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ‘పిఠాపురంలో పవన్ విజయానికి 2 ఫ్యాక్టర్స్ పనిచేశాయి. అవి పవన్, పిఠాపురం ప్రజలు. పవన్ విజయానికి తామే దోహదపడ్డామని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ. అంతకంటే ఏమీ చేయలేం’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఈ కామెంట్స్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత వర్మను ఉద్దేశించే అన్నవని సోషల్ మీడియాలో ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.Read More