Tags :HYDRA Commissioner of Hyderabad

Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా ముసుగులో దందా – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజధాని మహానగరం హైదరాబాద్ లో తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా. రాజధాని నగర పరిధిలోని అక్రమణలకు గురైన ప్రభుత్వభూములను.. చెరువులను పరిరక్షించడమే హైడ్రా యొక్క ముఖ్య లక్ష్యం. అయితే ఈ వ్యవస్థపై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ ” హైడ్రా పని తీరుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ వ్యవస్థతో ప్రభుత్వానికి […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువ..!

ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగిన హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్వీకరించారు… హైడ్రా ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీచ్చారు.. అందిన పిర్యాదులలో ఎక్కువగా నగర వ్యాప్తంగా ఉన్న పలు చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని పిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు.Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

‘హైడ్రా’ పై హైకోర్టు అసహానం..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను.. భవనాలను కూల్చి ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడానికి తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా.. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి ఇటు ప్రతిపక్షాలు.. అటు గ్రేటర్ ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న సంగతి కూడా తెల్సిందే. పలుమార్లు హైకోర్టు సైతం అక్షింతలు వేసింది. అయిన తీరు మార్చుకోని హైడ్రా మరోకసారి హైకోర్టు అగ్రహానికి […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా కీలక నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిర్మాణాల కూల్చివేతలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందున్న నిర్మాణాలను కూల్చివేయము. హైడ్రా ఏర్పాటైనాక నిర్మించిన అక్రమ కట్టడాలపైనే చర్యలు ఉంటాయి. ఎఫ్టీఎల్ లోని ప్రజలు నివాసం ఉంటున్న భవనాలను కూల్చబోము. కాలనీ సంఘాలు చేస్తున్న పిర్యాధులకు తొలి ప్రాధాన్యత ఇస్తాము. హైడ్రా ఏర్పాటు తో ప్రజల్లో చైతన్యం పెరిగింది. స్థలాలు కొనేవారు.. భవనాలు నిర్మించుకునేవారు అన్ని ఆలోచిస్తున్నారని ఆయన అన్నారు.Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా ఏర్పాటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమిత చెరువులను.. ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన నూతన వ్యవస్థ హైడ్రా. హైడ్రా ఏర్పాటు గురించి కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారించిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా ఏర్పాటు చేసే సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటాయి. హైడ్రా ఏర్పాటును ఎవరూ తప్పు పట్టలేరు. హైడ్రా అనేది స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

హైడ్రా వ్యతిరేకతపై రేవంత్ సరికొత్త స్కెచ్..?

తెలంగాణలోని ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షాకివ్వనున్నారా..?.. హైడ్రా వల్ల ప్రభుత్వంపై వచ్చిన ప్రజావ్యతిరేకత అడ్డుకట్టకు సరికొత్త స్కెచ్ వేస్తున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. హైడ్రాతో ఇటు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబీకడమే కాకుండా పార్టీ పెద్దల నుండి అక్షింతలు వచ్చాయి. దీంతో నష్టనివారణ చర్యలు తీసుకోబోతున్నారు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల కాలంలో హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఈ కబ్జాలో ఎవరెవరూ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

హైడ్రా ద్వారా హైకోర్టు ఓ సందేశం-అధికారులు గీత దాటితే..!

ప్రభుత్వాధి కారి అంటే ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు మధ్య వారధి.. ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ పథకమైన.. అమలు చేసే ఏ కార్యక్రమమైన చిట్టచివరి వర్గాల వరకు అందరికీ అందాలంటే ప్రభుత్వాధికారులు నిక్కస్ గా.. నియత్ తో పనిచేయాలి. అప్పుడే ఆ ప్రభుత్వం చేపట్టిన పథకమైన.. కార్యక్రమమైన విజయవంతమ వుతుంది . అయితే తాజాగా హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్యలతో ప్రభుత్వాధికారులకు ఓ సందేశమిస్తున్నట్లు ఆర్ధమవుతుంది.అమీన్ పూర్ కూల్చివేతలపై హైకోర్టులో పిటిషన్ గురించి విచారణ జరిగింది. ఈ సందర్భంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రికి తప్పని హైడ్రా వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More

Breaking News Hyderabad Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ము లేదా…?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి పేదవాళ్ల కట్టడాలు.. నివాసాలు కూల్చే దమ్ము ఉంది . బడా బాబుల నివాసాలు.. వాళ్లకు సంబంధించిన వ్యాపార భవంతులను కూల్చే దమ్ము లేదా..?. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పేదవాళ్లపై అక్కసు ఉందా..?. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారా..?. ప్రజాపాలన అంటూ.. మార్పు తేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక సామాన్యులను హైడ్రా పేరుతో వేధిస్తున్నారా..?. ఎన్నికల హామీలను సైడ్ ట్రాక్ పెట్టడానికే హైడ్రా పేరుతో రేవంత్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఇంత అన్యాయమా…?

నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు మీరు మాకిచ్చే బహుమానం ఇదేనా..?. మార్పు మార్పు అని చెబితే నమ్మినందుకు మా జీవితాల్లో చీకటి నింపుతరా..?. ప్రజాపాలన అంటే ప్రజలు ఇక్కట్లల్లో ఉండటమా అని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారు కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని హైడ్రా బాధితులు.. నల్లచెరువు పరిధిలో FTL, బఫర్ జోన్ల పరిధిలో అక్రమంగా నివాసాలు.. పెద్ద పెద్ద భవనాలు నిర్మించారని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే కూల్చివేతలకు సిద్ధమయ్యారు హైడ్రా అధికారులు.. దీంతో […]Read More