Tags :damoder rajanarasinha

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

విద్యాశాఖ మంత్రే లేడు.. వైద్యశాఖ మంత్రి ఏమి చేస్తుండో తెల్వదు..?

ఫుడ్ పాయిజన్ తో తీవ్ర అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థులను మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ నేత తన్నీరు హరీశ్ రావు పరామర్శించారు. రాష్ట్రంలో గురుకులాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. 11 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పిల్లల ప్రాణాల కంటే ఏది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బాలానగర్ లో మంత్రి దామోదర పర్యటన

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని వై కిషన్ రావు బాలనగర్ లయన్స్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో 2 కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా సేవా భావంతో సామాన్య ప్రజలకు మెరుగైన సేవలను అందిస్తున్న వై కిషన్ రావు బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి హాస్పటల్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చైర్మన్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరో 4 కొత్త మెడికల్ కాలేజీలు

యాదాద్రి, మెదక్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ దరఖాస్తు చేసిన 4 కాలేజీలకు పర్మిషన్ ఇవ్వాలని నేషనల్ మెడికల్ కమిషన్‌ను ఆదేశించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం లేఖ పంపించింది. ఒక్కో కాలేజీలో‌ 50 ఎంబీబీఎస్ సీట్ల చొప్పున, మొత్తం 200 సీట్లు ఈ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ములుగు, నర్సంపేట్, గద్వాల్, నారాయణపేట్ మెడికల్ కాలేజీలకు […]Read More

Breaking News Health Slider Telangana Top News Of Today

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More

Slider Telangana

కల్వకుర్తి పనులు త్వరగా పూర్తవ్వాలి

డిసెంబర్ 2025 లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడంలో గ్రీన్ చానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రాజెక్టు పనుల్లో పురోగతిని ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని చెప్పారు. నిర్ధేశిత గడువులోగా కల్వకుర్తి పూర్తి చేసే ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయిలో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. మంత్రులు శ్రీ ఉత్తమ్ […]Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణ హోంమంత్రిగా మహిళ ఎమ్మెల్యే

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ వారం లేదా వచ్చే వారంలో ఉన్న నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై మంత్రి దామోదర రాజనరసింహా కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్ర హోంమంత్రిగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ ఆలియాస్ సీతక్క హోం మంత్రిగా ఎంపికయ్యే అవకాశం ఉంది.. నిజామాబాద్ జిల్లా నుండి ఒక్కర్కే అవకాశం ఉంటుంది..దానం నాగేందర్,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రులుగా అవకాశం ఉంది అని ఆయన అన్నారు..ఈ వార్తలకు బలోపేతం చేకూరేలా రేపు సీఎం […]Read More

Slider Telangana

బ్లడ్ బ్యాంకులను బలోపేతం చేస్తాం.

తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సచివాలయం లోని తన కార్యాలయంలో రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల పనితీరు, నిర్వహణపై, బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో మెరుగైన పనితీరును కలిగిన 14 బ్లడ్ బ్యాంకులను Components Upgrade చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బ్లడ్ బ్యాంకుల (63) పనితీరు, నిర్వహణపై అధికారులను […]Read More