Tags :damodar rajanarasinha

Breaking News Slider Telangana Top News Of Today

బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ కి మంత్రి దామోదర నివాళులు..!

ప్రముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు, దేశ మాజీ ఉప ప్ర‌ధాని డాక్టర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయనకు, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఘన నివాళులు అర్పించారు.సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ జీవితం […]Read More