ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ,సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. జస్టీస్ బీఆర్ గవాయ్, జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ చేసింది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరులో సీబీఐ తుది ఛార్జ్ […]Read More
Tags :BRS
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ కేసులో గత ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి… ఆప్ నేత మనీష్ సిసోడియా మాదిరిగా నాకు బెయిల్ ఇవ్వాలని కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ రోజు ఉదయం నుండి జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ, ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పిస్తున్నారు. ఈ […]Read More
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ విచారణను జస్టీస్ బీఆర్ గోవాయ్,జస్టీస్ విశ్వానాథ్ ధర్మాసనం విచారిస్తుంది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ,ఈడీ తరపున అదనపు సొలిసిటర్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. ఈ విచారణలో న్యాయవాది ముకుల్ రోహిత్గీ ‘ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు.రూ.100కోట్ల ముడుపుల విషయంలో ఎలాంటి నిజం లేదు.సిసోడియాకు వర్తించిన నియమాలే కవితకు వర్తిస్తాయి.ఈ కేసులో ఐదు […]Read More
ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్ట్ అయి తీహర్ జైళ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై ఈ రోజు మంగళవారం దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టీస్ గోవాయ్ బీఆర్, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం విచారిస్తుంది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు కేటీ రామారావు,తన్నీరు హారీష్ రావు,కవిత భర్త […]Read More
సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు, ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఈ నెల 7న ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు నిన్న సోమవారం ఢిల్లీకి చేరుకొని కవిత తరఫున వాదించే అడ్వకేట్లతో సమావేశమయ్యారు.Read More
FTL, బఫర్ జోన్ కి మధ్య ఉన్న తేడా ఏంటి..? . అసలు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ “హైడ్రా”. రాజధాని మహానగరంలో ప్రముఖ రాజకీయ నాయకుల దగ్గర నుండి సినీ,సామాన్యుల వరకు వీళ్లందరికీ సంబంధించిన భవనాలు,కట్టడాలను హైడ్రా కూల్చివేస్తుంది. హైదరాబాద్ నగరంలో వర్షం వస్తే చాలు నగర వ్యాప్తంగా చిన్న గల్లీ సైతం కాలువలా మారి వరదమయం కావడమే కాకుండా ఇండ్లలోకి సైతం ఆ వర్షపు నీళ్లు వస్తాయి. అయితే రాజధాని మహానగరంలోని ప్రభుత్వ భూములను,చెరువులను కాపాడటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాధాపూర్ లో ప్రముఖ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది.. FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు నిన్న శనివారం ఒక్కరోజులోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి తెల్సిందే. అయితే దీని గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎనిమిదేండ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. శాసనసభలో రేవంత్ […]Read More
తెలంగాణ రాష్ట్ర మహిళా కమీషన్ ముందు హాజరైన మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిన్న శనివారం కమీషన్ కార్యాలయంలో రాఖీ కట్టిన కమీషన్ సభ్యులకు కమీషన్ చైర్ పర్శన్ నేరెళ్ల శారద నోటీసులు జారీ చేశారు. కమీషన్ నిష్పాక్షపాతంగా వ్యవహారించాలని ఆమె హెచ్చరించారు. కమీషన్ కార్యాలయంలోపలకు మొబైల్స్ అనుమతి లేకపోయిన రహస్యంగా తీసుకెళ్లి రాఖీ కట్టిన వీడియోలు చిత్రీకరించడంపై చైర్ పర్శన్ శారద మండిపడ్డారు. రాఖీ కట్టిన ఆరుగురు కమీషన్ సభ్యులకు నోటీసులు […]Read More