ఎస్ఎస్ థమన్ పేరు మార్చుకున్నాడు. అదేంటి అందరి ప్రముఖుల లెక్క పేర్లు మార్చుకోవడం ఎందుకు..!. ఆ అవసరం థమన్ కు ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నారా.?. అసలు విషయం ఏంటంటే బాబీ కొల్లి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల సంక్రాంతి కానుకగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ డాకు మహారాజు. ఈ చిత్రం సక్సెస్ వేడుకలను చిత్రం యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ ” థమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ […]Read More
Tags :breaking news
తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుందా..? మరోసారి ఎన్నికల శంఖారావం జరగనుందా..? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే,సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావ్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. తెలంగాణ హైకోర్టులో తనపై దాఖలైన ఎన్నికల అఫిడవిట్ పిటిషన్ ను రద్దుచేయాలని గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసారి ఎమ్మెల్యే కూనంనేని.సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. వాదోపవాదనలు విన్న తదనంతరం కూనంనేని దాఖలు చేసిన స్పెషల్ లీవ్ […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై […]Read More
బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చెప్పిన పని చేసినందుకే నన్ను జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట నన్ను అరెస్ట్ చేశారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” గతంలో పీసీసీ చీఫ్ గా… ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఎనుముల రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేలను గళ్లా […]Read More
కాంగ్రెస్ నేతలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక..!
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన హుజుర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరిక చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ” అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ వచ్చేదా అని యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని కోరారు. భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో కాంగ్రెస్ కు చెందిన కొంతమంది గుండాలు.. నేతలు […]Read More
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు. తనకు ఆరోగ్యం బాగోక […]Read More
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ తేజ్ హీరోగా ఇండియన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఈ నెల పదో తారీఖున పాన్ ఇండియా మూవీగా విడుదలైన చిత్రం గేమ్ ఛేంజర్. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలో నటించగా దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిన్న […]Read More
అర్హులైన ప్రతోక్కరికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసానివ్వాలి..!
మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు పర్చువల్గా నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని రైతు కూలీలందరికి అమలు చేయాలి. గుంట భూమి ఉన్న రైతులను రైతు కూలీలుగా గుర్తించకపోవడం శోచనీయం.రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 24.57 లక్షల మంది ఉన్నారు.కోతలు లేకుండా రైతు కూలీలందరికీ 12 వేల రూపాయలు ఇవ్వాలి. నియోజకవర్గానికి […]Read More
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి కియరా అద్వానీ హీరోయిన్ గా.. శ్రీకాంత్ ,సముద్రఖని, రాజీవ్ కనకాల ,అంజలి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఈ నెల పదో తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్స్. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా శంకర్ దర్శకత్వం వహించాడు. విడుదలైన మొదటి రోజే ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటివరకు గేమ్ ఛేంజర్ ఐదు రోజుల్లో […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. గతంలో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ ను రద్ధు చేయాలని వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. జస్టీస్ బేలా ఎం త్రివేథి ధర్మాసనం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కాగా స్కిల్ కేసులో 2023 నవంబర్ నెలలో చంద్రబాబు నాయుడుకు హైకోర్టు […]Read More
