అదేంటీ తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాల్లో .. కాంగ్రెస్ అరవై నాలుగు స్థానాల్లో గెలుపొందింది. ప్రస్తుతం అధికార పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డిగా ఉన్నారు. ఏడాది పాలనను పూర్తి చేసుకుంది. మరి ఎనిమిది స్థానాల్లో గెలుపొందిన బీజేపీ నలబై ఐదు రోజుల్లో ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది అని ఆలోచిస్తున్నారా.?. ఇదే అంశం గురించి బీజేపీకి చెందిన కామారెడ్డి అసెంబ్లీనియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ఆంధ్రాలో జరిగిన […]Read More
Tags :breaking news
సహాజంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న ముందుగా ప్రభుత్వ పథకాలన్నీ తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు. నేతలకే ఇస్తారు. ఇది మన స్వతంత్ర భారతంలో ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఎవరూ కూడా బహిరంగంగా ఈ విషయం చెప్పరు. కానీ తాజాగా నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూచుకుంట్ల రాజేశ్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలు చెప్పినవాళ్లకే ప్రభుత్వ పథకాలు అని తేల్చి చెప్పారు. ఆయన మాట్లాడుతూ “కాంగ్రెస్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ విక్షచణను కోల్పోయారు. మేడ్చల్ జిల్లాలో ఆయన పోచారం అనే గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పేద ప్రజలకు చెందిన భూములను కొంతమంది రియల్ ఎస్టేటర్లు.. బ్రోకర్లు ఆక్రమించుకున్నారు. మాపేరు మీద ఉన్న భూములను లాక్కున్నారు. కబ్జా చేశారు అని ఎంపీ ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో భూములను పరిశీలించాడానికెళ్ళిన ఎంపీ ఈటల అక్కడే ఉన్న బ్రోకర్లను చూసి ఒక్కసారికి ఆవేశం కట్టలు […]Read More
నల్గోండ బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డిపై దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అసలు విషయానికెళ్తే తాజాగా నల్లగొండలో ఈరోజు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని నిర్వహించదలచిన రైతు మహాధర్నాకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. అయితే ముందుగానే నగరంలో మాజీ మంత్రి కేటీఆర్ రైతు మహాధర్నాఫ్లెక్సీలను బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. వీటిని స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన కొంతమంది […]Read More
దేశంలోనే సంచలనం సృష్టించిన గత ఏడాది ఆగస్ట్ నెల తొమ్మిదో తారీఖున అర్జికర్ అనే వైద్యురాలిపై జరిగిన హత్యాచార కేసులో కోల్ కతా సంచలన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా నిందితుడు సంజయ్ రాయ్ ను మరణించేంత వరకు జైల్లో ఉండాలని సీల్దా కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా యాబై వేల రూపాయలను జరిమానా కూడా విధించింది. సంజయ్ రాయ్ పై సెక్షన్లు BNS 64,66,103/1 కింద కేసు నమోదు చేశారు. బాధిత కుటుంబానికి పదిహేడు లక్షలు పరిహారం ఇవ్వాలని […]Read More
ఏపీలో తిరుపతిలో తొక్కిసలాట తరువాత రాజకీయాలు చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి.అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దం జరిగింది.ఇది అటుంచితే అధికారంలో ఉన్న కూటమి పక్షాల మధ్యే మాటల యుద్దం జరగటం ఆశ్చర్యంగా మారింది.తొక్కిసలాట జరిగిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి వారికి దైర్యం చెప్పారు..అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం అక్కడకి వెల్లి వారిని పరామర్శించి టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. ఈ వాఖ్యలపై విభిన్న వాధనలు కొనసాగాయి.టీటీడి […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఓట్లకోసం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను నట్టేట ముంచారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు కోతలు, కటాఫ్లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వదిలేశారని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.రుణమాఫీ, రైతు భరోసా, సాగునీళ్లు, కరెంట్, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, తులం బంగారం, మహాలక్ష్మి […]Read More
బీఆర్ఎస్ పార్టీ నల్గోండలో నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నకు ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెల్సిందే. జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతుండటం.. సంక్రాంతి పండుగ నేపథ్యలో జాతీయ రహాదారి రద్ధీగా ఉండటంతో బీఆర్ఎస్ మహాధర్నాకు అనుమతి నిరాకరిస్తున్నట్లు ఎస్పీ తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయడం,పరిపాలన చేయడం చేతకాక నిరసనలు […]Read More
సహాజంగా నాగసాధువులు ఒంటిపై నూలు పోగు లేకుండా ఉంటారు. దీనికి కారణం వారు ఎలాంటి కోరికలు లేకుండా ఉండటమే. మనిషి ప్రపంచంలోకి నగ్నంగా వస్తాడని ఇదే సహజ స్థితి అని వారు నమ్ముతారు. ఈ భావనతోనే వారు దుస్తులు ధరించరని చెబుతారు. ప్రతికూల శక్తుల నుంచి రక్షించేందుకు పవిత్రమైనదిగా భావించే బూడిదను ఒంటికి పూసుకుంటారు. వారు చేసే సాధనలు, అభ్యాసాలతో ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకొని జీవిస్తారు.Read More
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్విట్టర్ లో స్పందిస్తూ ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టారు.. ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు […]Read More
