Tags :breaking news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..!

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఐదు టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే మొదటి టీ20లో గెలుపొంది అధిక్యంలో ఉన్న సంగతి తెల్సిందే. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కి జట్టులో పలుమార్పులు చేర్పులు చేశారు. ఇండియా : శాంసన్ , అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్, సుందర్, అక్షర్, అర్స్ దీప్, రవి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అర్హులైన ప్రతొక్కర్కి పథకం..!

రేపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడు ప్రజా ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి లబ్దిదారుడికి పథకం అందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాలుగు ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలను లాంఛనంగా ప్రారంభిస్తున్న అంశంపై అందుబాటులో ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , మంత్రులు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ పై మేయర్ సునీల్ రావు సంచలన వ్యాఖ్యలు

కేంద్రహోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సమక్షంలో కరీంనగర్ మున్సిపాలిటీ మేయర్..బీఆర్ఎస్ నేత సునీల్ రావు పదిమంది కౌన్సిలర్లతో కల్సి బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ “కరీంనగర్‌ బీఆర్ఎస్  ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై  తీవ్ర ఆరోపణలు చేశారు.. కరీంనగర్ జిల్లాలో జరిగిన ప్రతీ స్కామ్ వెనక ఎమ్మెల్యే గంగుల కమలాకర్  పాత్ర ఉంది.బ్యాంకాక్, శ్రీలంకలో పేకాట ఆడే సంస్కృతి గంగులది.చెక్‌డ్యామ్,రోడ్డు కాంట్రాక్టర్లంతా గంగుల బినామీలే.. గంగుల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ పేరు పెడితే ఇండ్లు ఇవ్వము..!

బేగంపేటలోని హోటల్ ఐటీసీ కాకతీయలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆధ్వర్యంలో అర్భన్ పవర్ సెక్టర్ పై జరిగిన సమీక్షా సమావేశంలో పాల్గోన్న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి “మూసీ పునరుజ్జీవం….నగర సమగ్రాభివృద్ధి….గ్రీన్ ఎనర్జీ, అర్బన్ హౌసింగ్ పై వచ్చే కేంద్ర బడ్జెట్ లో సమృద్ధిగా నిధులు కేటాయించాలి.. పేదలకు ఇరవై లక్షల ఇండ్లను ఇవ్వాలని కోరిన సంగతి తెల్సిందే. ఈ విషయంలో కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి లో సంచలనం…!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీలోనే కాదు ఆ పార్టీ అనుకూల పత్రిక.. సొంత మీడియా అయిన సాక్షి మీడియాలోనూ గందరగోళం నెలకొంది. అక్కడివ్యక్తుల ఆధిపత్య పోరాటాల కారణంగా సంస్థ పని తీరు రోజు రోజుకు మసకబారుతోంది. తాజాగా వైఎస్ భారతిరెడ్డి తరపున ప్రతినిధిగా సంస్థల్ని నిర్వహించే రాణి రెడ్డి అనే టాప్ ఎగ్జిక్యూటివ్ ను తొలగించారు. ఇక ఆఫీసుకు రావొద్దని ఆమెకు సమాచారం ఇచ్చినట్లుగా సాక్షి వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ భారతి రెడ్డికి బంధువుతో […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

జగన్ 2019కి ముందు వేరు.!.తర్వాత వేరు.. !!

వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి మరి తన తండ్రి దివంగత సీఎం వైఎస్సార్ అకాల మరణంతో చనిపోయిన పార్టీ కార్యకర్తలు.. ఆయన అభిమానుల కుటుంబాలను పరామర్శ చేస్తూ చేసిన మహాపాదయాత్ర. ఆ సమయంలోనే ఎన్నో కుట్రలు.. అక్రమ కేసులను ఎదుర్కున్న ధీరుడు. దాదాపు ఏడాది పాటు జైల్లో ఉండి కూడా ప్రజల గురించి ఆలోచించిన ప్రజానాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విజయసాయి రెడ్డి రాజీనామా వెనక ట్విస్ట్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముఖ్య అనుచరుడు.. ఆ పార్టీ సీనియర్ నాయకులు.. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తన ఎంపీ పదవికీ.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. పార్టీకి.. ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాదు శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు కూడా ప్రకటించారు. అనంతరం విజయసాయి రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో ఓ విలేఖరి వైసీపీ నాయకులు.. జగన్ ప్రధాన […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో విషాదం..!

తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఐదవ సోదరిమణి అయిన చీటి సకలమ్మ నిన్న శుక్రవారం రాత్రి మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సకలమ్మ సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందారు. ఈ రోజు శనివారం ఉదయం మాజీ సీఎం కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్, హారీష్ రావు చీటి సకలమ్మ ఇంటికెళ్లి వారి పార్థివదేహానికి నివాళులు అర్పించారు. సకలమ్మ తనయుడు చీటి నర్సింగరావు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది

తాను దర్శకుడిగా పదేళ్ల క్రితం తెరకెక్కించిన ‘పటాస్’ సినిమా ఇదే తేదీన విడుదలై తన జీవితాన్ని మార్చేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేశారు. అది తన దర్శకత్వానికి పునాది మాత్రమే కాదని ఇప్పుడు తాను ఉన్న స్థాయికి కారణమని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో భాగమైన నిర్మాతలు, నటులు, ప్రేక్షకులు అంతా తన కుటుంబమేనని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అందరికీ వినోదాన్ని అందిస్తానని హామీ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు.గత పదేండ్లలో […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హౌజ్ అరెస్ట్..!

సామాన్య ప్రజల సొంతింటి కలను నిజం చేయడం కోసం ఏర్పడ్డ హౌసింగ్ బోర్డు ఫక్తు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారి మోసపూరితంగా భూములును అమ్మడం పట్ల ఏమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (TSHB) మోసపూరిత వైఖరిని ఎండగడుతూ రోడ్డులో పోతున్న ప్లాట్ల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వేలం పాట ను అడ్డుకుంటామని ప్రకటించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తో పాటు […]Read More