పాకిస్థాన్ జట్టుతో ముల్తాన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 34 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై తొలిసారి విండీస్ టెస్టు గెలిచింది. బౌలర్ జోమెల్ వారికన్ 9 వికెట్లతో చెలరేగడంతో విండీస్ 120 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు పాకిస్థాన్ లో టెస్టుల్లో చివరిగా 1990లో గెలవడం గమనార్హం. రెండు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి.ఈ మ్యాచ్ […]Read More
Tags :breaking news
భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. రాజ్ కోట్ వేదికగా నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.కాగా మరోవైపు 5 టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లను గెలుపొంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో భారత్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను […]Read More
ప్రముఖ ఇండియన్ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ ‘గేమ్ ఛేంజర్’.. ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి కీలక పాత్ర పోషించింది. తాజాగా మదగజరాజ ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ అంజలి మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ మూవీ చాలా మంచి సినిమా అని అన్నారు. ఆ సినిమా గురించి మాట్లాడాలంటే ప్రత్యేక ఇంటర్వ్యూ పెట్టుకోవాలని తెలిపారు. ఒక యాక్టర్ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గోండ జిల్లా సీనియర్ నాయకులైన కొమటిరెడ్డి బ్రదర్స్.నల్గొండ రాజకీయాల్లో వీళ్ళు ఒక సంచలనం..మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు చెబితే చిర్రుబుర్రులాడే కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక్కసారిగా రూటు మార్చారు.. తాజాగా మునుగోడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై,కాంగ్రేస్ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారు.. కేసీఆర్ను మెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతు బంధు మధ్యలో ఒకసారి […]Read More
జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు పథకాలు రైతు భరోసా.. ఇందిరమ్మ ఇండ్లు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.రేషన్ కార్డుల పంపిణీ.. వీటిలో రైతు భరోసా నిధుల విడుదల గురించి జనవరి ఇరవై ఆరో తారీఖున ఉదయం మాట్లాడుతూ ” ఈరోజు ఆదివారం అందులో గణతంత్ర దినోత్సవం కాబట్టి సెలవు రోజు.. ఈ రోజు ఆర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి […]Read More
వరంగల్ మామునూరు భారత్ పెట్రోల్ పంప్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఆటో ను రైలు పట్టాల లోడుతో వెళ్తున్న లారీ డీకొట్టింది..దీంతో ఆటో పై రైలు పట్టాలు పడ్డాయి.ఈ ఘటనలో 7గురు మృతి,చెందారు..మరో 2 గురికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది.మృతుల్లో ఇద్దరు మహిళలు..ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు.. రైలు పట్టాల కింద ఇరుక్కున్న నలుగురు వ్యక్తులు ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది..ఐనవోలు మండలం పంథిని వద్ద యూరియా బస్తాలు తీసుకేళ్లె ఆటోను […]Read More
పథకాల అమలులో సీఎం తో సహా మంత్రులు ఆగమాగం..!-ఎడిటోరియల్ కాలమ్ .!
తెలంగాణ రాష్ట్రంలో 612 మండలాలున్నాయి. అంటే.. నేడు 612 గ్రామాలకే ఈ పథకాలు వర్తిస్తాయన్నమాట. ఆ తర్వాత ‘టేక్ ఏ బ్రేక్’ అన్నట్టుగా ఒక బ్రేక్ తీసుకుంటారు. ఉప ముఖ్యమంత్రేమో మార్చి లోపు అందరికీ ఇచ్చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మాట్లాడిన మంత్రులు ముగ్గురూ తలా ఓ మాట మాట్లాడారు. మంత్రి పొంగులేటి భట్టి మాటను పక్కనపెట్టి ఏ గ్రామంలో ఎప్పుడెప్పుడు ఈ పథకాలు అమలు చేస్తామో ఫిబ్రవరి మొదటి వారంలో షెడ్యూల్డ్ ప్రకటిస్తామన్నారు. […]Read More
సహాజంగా క్రికెట్ లో అంతకుముందు మ్యాచ్లో సెంచరీ సాధించిన క్రికెటర్కు తప్పకుండా అవకాశం దక్కుతుంది. కానీ, సీనియర్ కోసం తన ప్లేస్ను త్యాగం చేయాల్సిన పరిస్థితి దేశవాళీ క్రికెటర్ 17 ఏళ్ల ఆయుష్ మాత్రేకు మాత్రమే వచ్చింది. అదీనూ.. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కోసమైతే అదెంతో ప్రత్యేకంగా నిలవడం ఖాయం. రంజీ ట్రోఫీలో భాగంగా జమ్మూకశ్మీర్తో మ్యాచ్లో రోహిత్ శర్మ బరిలోకి దిగాడు.. అతడితోపాటు భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ కూడా ఆడాడు. వీరిద్దరూ […]Read More
ఆస్ట్రేలియాతో మ్యాచ్లో సెంచరీ చేస్తే. తర్వాతి సీజన్లో కారణం లేకుండా గౌతం గంభీర్, నన్ను తిట్టడం మొదలెట్టాడు. ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో నాకు అర్థం అయ్యేది కాదు. 2010లో నేను, కేకేఆర్ టీమ్లోకి వచ్చాను. నాకు, గంభీర్కి మంచి స్నేహం ఉండేది. అయితే నేను, టీమిండియాలోకి వచ్చిన తర్వాత అతనికి నేనంటే పడేది కాదు. కావాలని నన్ను టార్గెట్ చేస్తూ బూతులు తిట్టేవాడు. కాన్ఫిడెన్స్ దెబ్బతినేలా అరచేవాడు. మీడియా కూడా నా గురించి అటెన్షన్ ఇవ్వడం మొదలెట్టింది.దాంతో […]Read More
