Tags :breaking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సుప్రీం కోర్టుకు కేటీఆర్..?

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ మారిన ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంను ఆశ్రయించారు. వారిపై వేటు వేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అయితే ఈ పిటిషన్ను గతంలో దాఖలైన పిటిషన్ కు ట్యాగ్ చేసిన ధర్మాసనం ఈ నెల 10న పాత దానితో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా వెల్లడించింది.Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో సమంత..?

దర్శకుడు రాజ్ నిడిమోరుతో నటి సమంత ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పికిల్బాల్ టోర్నమెంట్లో చెన్నై జట్టుకు యజమానిగా ఉన్నరు సమంత. ఆ టోర్నీ ఆరంభోత్సవంలో రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత సందడి చేశారు. ఈక్రమంలో ఆయన చేతిని సామ్ పట్టుకున్న ఫొటోలు బయటికొచ్చాయి. దీంతో వీరిద్దరి మధ్యా ఏదో నడుస్తోందంటూ వార్తలు వెల్లువెత్తాయి.ఫ్యామిలీ మ్యాన్-2, సిటాడెల్: హనీ బన్నీలో సమంత, రాజ్ కలిసి పనిచేశారు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

రాజకీయాల్లోకి ధోని.?

భారత మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ మంచి రాజకీయ నేత కాగలరని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘ఆయన రాజకీయాల్లోకి వస్తారో లేదో తెలియదు. వస్తే మాత్రం గెలుస్తారు. ఎందుకంటే ధోనీకి పాపులారిటీ ఎక్కువ. ఎంపీగా పోటీ చేస్తున్నావని విన్నాను.. నిజమేనా? అని ఒకసారి అడిగితే పోటీ చేయట్లేదని చెప్పారు. ఆయన ఫేమ్కి దూరంగా ఉండాలనుకుంటారు. మొబైల్ ఫోన్ కూడా వాడరు’ అని ఆయన చెప్పారు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తండేల్ పాత్ర నాజీవితంలోనిది.

తండేల్’ కథ నిజంగా జరిగిందని హీరో నాగ చైతన్య మూవీ ప్రమోషన్లలో వెల్లడించారు. ‘ఆ సంఘటనల గురించి వినగానే చాలా ఆసక్తిగా అనిపించింది. నా నిజ జీవితం, తండేల్ రాజు పాత్రకు చాలా దూరం. అందుకే శ్రీకాకుళం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని పరిశీలించాను. వారిని జీవితాల్ని అర్థం చేసుకున్నాను. పాక్ ఘటనలు సినిమా కోసం క్రియేట్ చేసినవి కాదు. అవి నిజంగా జరిగాయి. అందుకే ఈ కథలో నిజాయితీ ఉంది’ అని పేర్కొన్నారు.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

మహిళలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త..!

దేశంలో ఉన్న షెడ్యూల్డ్ కులాల మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.2కోట్ల వరకూ టర్మ్ లోన్ పథకం ద్వారా రుణాలు అందించనుంది. తొలిసారి సొంత వ్యాపారాలను ప్రారంభించే, ఉన్నవాటిని విస్తరించే మహిళలకు ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో రూ. 2 కోట్ల వరకూ రుణాలు అందించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మొత్తం 5 లక్షల మందికి ఈ పథకం ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, ఎస్పీ, ఎస్టీ వర్గాలకు దీని ద్వారా ఉద్యోగాలను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి షాక్..?

తెలంగాణ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో ముసలం రాజుకుందా..? ఓ మంత్రి తీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సంచలన వార్త భయటకు వచ్చింది.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రగులుతున్న వివాదం ఒక్కసారిగా భగ్గుమంది. అధికార పార్టీలో కలహాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి వల్ల సుమారు 10 నుంచి 15 మంది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు..?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసును నిన్న సుప్రీం కోర్టు విచారిస్తూ.. కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.అంటే ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. పైగా ఇటీవల కేరళ హైకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులపై స్పందిస్తూ.. పార్టీ మారాలనుకునే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని సూచించింది. ఇవన్నీ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

కొత్త ఐటీ శ్లాబులు..!

బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను శ్లాబులను ప్రకటించారు. *0-4 లక్షల వరకు ఉండదు *4 లక్షల-8 లక్షల వరకు 5% *8 లక్షల-12 లక్షల వరకు 10% *12 లక్షల-16 లక్షల వరకు 15 శాతం *16 లక్షల- 20 లక్షల వరకు 20 % *20 లక్షల-24 లక్షల వరకు 25% *24 లక్షలకు పైగా 30% ట్యాక్స్ ఉండనుంది.Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

ఆదాయ పన్నుపై కేంద్రం శుభవార్త..!

ఉద్యోగ జీవులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రకటన ఎట్టకేలకు ఇప్పుడు వచ్చింది. ఆదాయపన్ను శ్లాబు పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇకపై రూ.12 లక్షల వరకు పన్ను ఉండదన్నారు. ఇది ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. మరోవైపు సులభంగా అర్థమయ్యేలా వచ్చేవారం కొత్త ఆదాయపన్ను బిల్లును తీసుకొస్తామన్నారు. మధ్యతరగతి ఉద్యోగులకు ఇది బిగ్ రిలీఫ్ ఇచ్చేలా ఉంది. రూ. పన్నెండు లక్షల ఆదాయం ఉన్నవార్కి ఎనబై వేల రూపాయలు […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

BNS తరహా కొత్త ఆదాయ పన్ను విధానం..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆదాయపన్ను చెల్లింపు దారులకు ఊరట లభించబోతున్నట్లు ప్రకటించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకోచ్చిన బీఎన్ఎస్ తరహా ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు చెప్పిన మంత్రి దీన్ని ఉటంకిస్తూ ప్రకటన చేశారు. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోక్సభలో ప్రవేశపెడతామన్నారు.Read More