Tags :breaking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఏడు దశాబ్ధాల కలను నెరవేర్చాము..!

తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎస్సీ వర్గీకరణ..ఏ గ్రూపులో ఎవరేంతమంది..?

ఎస్సీ కమిషన్‌ నివేదికకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది. మొత్తం ఎస్సీలకు చెందిన 59 కులాలను గుర్తించింది. ఈ కులాలన్నీంటిని మూడు గ్రూపులుగా విభజించాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. గ్రూప్‌-1లో సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా అత్యంత వెనుకబడ్డ 15 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. గ్రూప్-2లో 18 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. చివరగా గ్రూప్‌-3లో 26 షెడ్యూల్డ్ కులాలను చేర్చింది. ఏ గ్రూపులో ఏ కులం ఉందో మీరు ఓ లుక్ వేయండి..!Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఎన్టీఆర్ షాకింగ్ డిసెషన్..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఒక సజావుగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్‌మెంట్ మరియు సంబంధిత అధికారులతో […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు షాక్.!

ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే వన్డే సిరీస్ కు ముందు టీమ్ ఇండియాకి బిగ్ షాక్ తగిలింది. ఇందులో భాగంగా భారత్ స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఈ సిరీస్ కు దూరం అయ్యారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రాకు చోటు దక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎన్సీఏలో ఉన్నారు. తనకు వెన్నులో వాపు కారణంగా బుమ్రా ఇటీవల క్రికెటు దూరమయ్యారు. ఈ క్రమంలో ఆయనకు స్కానింగ్ నిర్వహించి అవసరమైతే సర్జరీ చేస్తారని సమాచారం. కాగా బుమ్రా స్థానంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కులగణన తీర్మానికి అసెంబ్లీ ఆమోదం.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఈ రోజు ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదం పలికింది. దేశవ్యాప్తంగా ఈ కులగణన సర్వే చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ అసెంబ్లీలో స్పందించారు. ‘దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేపడతాం. వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును అమలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్..కేటీఆర్..హారీష్ రావులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల వేదికగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్ ,హారీష్ రావులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో తమకున్న భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ మంత్రులు కేటీఆర్..హారీష్ రావులు .. ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కులగణన సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. అలాంటి వారికి అసెంబ్లీలో మైక్ ఇవ్వొద్దని సభాపతిని కోరారు. గతంలో ఎంతో హట్టహాసంగా మాజీ ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్..బీజేపీకి రేవంత్ రెడ్డి సవాల్..!

తెలంగాణలో ఉన్న బీసీలకు రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్.. బీజేపీ పార్టీలకు సవాల్ విసిరారు. తాము ‘చట్టప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి. చట్టప్రకారం 42% ఇవ్వడం సాధ్యం కాకపోతే మేం పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తాం. మేం సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని Bఅసెంబ్లీ వేదికగా ఆయన సవాల్ విసిరారు.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కులగణన దేశానికి ఆదర్శం

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో 1.64కోట్ల మంది బీసీలు..!

తెలంగాణలో 46.25 శాతం బీసీలు (1.64 కోట్ల మంది) ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో ఎస్సీలు 61.84 లక్షలు (17.43 శాతం)గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్టీలు 37.05 లక్షలు (10.45 శాతం), ముస్లిం బీసీలు 35.76 లక్షలు (10.08 శాతం)గా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓసీల జనాభా 41.21 లక్షలు (13.31 శాతం)గా ఉందన్నారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బడ్జెట్ లో తెలంగాణకి తీవ్ర అన్యాయం

నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అవమానించి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం సహకరించకుండా తెలంగాణపై సవతి తల్లీ ప్రేమ చూపిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మండిపడ్డారు..కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఏఐసిసి మరియు టిపీసిసి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జనగామ జిల్లా […]Read More