వరుస హిట్లతో మంచి జోష్ లో ఉన్న ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తాను ఈ స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఎలా ఎవరూ తనను ఇబ్బందులకు గురి చేశారు. తాను ఎన్ని కష్టాలను ఎదుర్కున్నాడు . ఇలా పలు అంశాలపై ఓ ఇంటర్వ్యూలో ఎస్ఎస్ థమన్ తెలిపారు. ఆ ఇంటర్వూలో ఎస్ఎస్ థమన్ మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరించారు. థమన్ మాట్లాడుతూ’నా కెరీర్లో నేను ఎంతోమందిని […]Read More
Tags :breaking news
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పార్టీ నలబై ఎనిమిది స్థానాల్లో గెలుపొంది దాదాపు ఇరవై ఏడు వసంతాల తర్వాత అధికార పీఠాన్ని దక్కించుకున్న సంగతి తెల్సిందే. మరోవైపు ఆప్ పార్టీ కేవలం ఇరవై రెండు స్థానాల్లోనే విజయడంకా మ్రోగించింది. ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ మంత్రులు మనిష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లాంటి ఆప్ అగ్రనేతలు సైతం ఓడిపోయారు.అయితే కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టుగా న్యూఢిల్లీ సీట్లో అరవింద్ కేజీవాల్ […]Read More
అవినీతికి పాల్పడి నీతులు చెబుతున్న మాజీ మంత్రి..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు.. మాజీ మంత్రి విడదల రజినీపై అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలతో విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐదేండ్లు పలు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ప్రజలను పీడించుకుని అవినీతి అక్రమంగా సంపాదించిన ఆమెను ప్రజల ముందు దోషిగా నిలబెడతానని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి,ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల […]Read More
బల్దియా పరిధిలోని హనుమకొండ వరంగల్ ప్రాంతాలలో నిర్మాణాల అనుమతుల మంజూరు కోసం దరఖాస్తులు సమర్పించిన నేపథ్యం లో కమిషనర్ క్షేత్ర స్థాయి లో పర్యటించి పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం హన్మకొండ పరిధి లో హంటర్ రోడ్, కాకతీయ యునివర్సిటీ సమీపం లోగల శ్రీ సాయినగర్ కాలనీ వరంగల్ పరిధి మెట్ల బావి ఆరేపల్లి ప్రాంతాలలో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ నగరవాసులు భవన నిర్మాణాలు చేపట్టడానికి […]Read More
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయులను ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చిన్న బోనాల లోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని కలెక్టర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వసతి గృహం ఆవరణను పరిశీలించారు. అక్కడి నుంచి కిచెన్, స్టోర్ రూంకు వెళ్లి సరుకుల నాణ్యత, ఆహార పదార్థాలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులు చదువుతుండగా, వెళ్లి […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ముందు నుండి వెనుకంజలో ఉన్న ముఖ్యమంత్రి అతిశీ ఘనవిజయం సాధించారు. ఆప్ తరపున కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి పై అతిశీ గెలుపొందారు. మరోవైపు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఓటమిపాలయ్యారు. ఇప్పటికి బీజేపీ నలబై ఎనిమిది.. ఆప్ ఇరవై రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.షాకూర్ బస్తీలో మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఓటమిపాలయ్యారు.Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగిన మాజీ సీఎం.. ఆప్ పార్టీ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ను పన్నెండు వందల ఓట్లతో ఓడించాడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ. ఢిల్లీ సీఎం గా పర్వేశ్ వర్మను ఎంపిక చేయనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ మొత్తం నలబై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ పార్టీ ఇరవై రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాజీ సీఎం.. ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు. అరవింద్ కేజీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయనను మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ పై […]Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి ఫలితం వెలవడింది. మొదటి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఇప్పటివరకూ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నలబై ఆరు చోట్ల.. ఆప్ ఇరవై నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది.కాంగ్రెస్ ముచ్చటగా మూడోసారి కూడా ఖాతా తెరవలేదు.Read More
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ తరఫున కల్కాజీ నుంచి పోటీ చేసిన సీఎం ఆతిశీ మార్లేనా వెనుకంజలో కొనసాగుతున్నారు. ఉదయం లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆమె ఏ దశలోనూ లీడింగ్లోకి రాలేదు. ఆతిశీపై బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరీ 3,231 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రమేశ్ లీడింగ్ ఇలాగే కొనసాగితే ఆతిశీ ఓటమి ఖాయమైనట్లే. అటు కేజీవాల్ పై బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పర్వేశ్ వర్మ 1200ఓట్ల తేడాతో గెలుపొందారు..Read More
