Tags :breaking news

Breaking News Hyderabad Slider Top News Of Today

రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతతో తాగునీటి కష్టాలు..!

హైదరాబాద్ లో తాగునీటి సమస్య తీవ్రంగా ముదిరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని బీఆర్ఎస్ సీనియర్ నేత డా. శ్రవణ్ దాసోజు తీవ్రంగా విమర్శించారు. ఇబ్రహీం నగర్, బంజారాహిల్స్, రోడ్ నెం.10, ఖైరతాబాద్ అసెంబ్లీ సహా నగరంలోని పలు ప్రాంతాల్లో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. “హైదరాబాద్ @revanth_anumula అసమర్థ పాలన కింద కష్టాలను ఎదుర్కొంటోంది. సీఎం petty politics తో బిజీగా ఉంటే, […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!

మన భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని టీఆర్ఎస్ మొదటినుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాడు వద్దు.. నేడు ముద్దు అంటున్న కాంగ్రెస్ ..!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క), ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన ప్రచారం నో టీఆర్ఎస్. నో ఎల్ఆర్ఎస్ .. కాంగ్రెస్ ముద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని హామీచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎల్ఆర్ఎస్ ధరలను నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఇటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్లేస్ ,డేట్ చెప్పమంటున్న హారీష్ రావు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు. నారాయణపేటలో పర్యటించిన ఆయనకృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నాడు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఇంకా ట్విట్టర్ వేదికగా పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వాధికారులపై కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రభుత్వాధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పలు శాఖాల్లో ఉన్నతాధికారులుగా చెలామణి అవుతున్న ప్రభుత్వ అధికారులే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాశీ విశ్వనాథ స్వామికి ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లు తమ కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.మహా కుంభమేళ సందర్భంగా వారు ప్రయాగరాజ్ (అలహాబాద్)వద్ద త్రివేణి సంగమంలో గురువారం పుణ్య స్నానాలాచరించి దేశ ఆథ్యాత్మిక రాజధాని, మోక్షానికి పుట్టినిల్లు, హిందువులకు పరమ పవిత్రమైన పురాతన కాశీ పట్టణానికి (వారణాసి,బనారస్) చేరుకున్నారు. కాశీ విశ్వనాథ స్వామి వారిని శుక్రవారం ఉదయం వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ నుండి కోనేరు కోనప్ప ఔట్..?

సీనియర్ నేత, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన హస్తం పార్టీని వీడారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ కోనేరు కోనప్ప చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కేసీఆర్, బీఆర్ఎస్ను తాను ఎప్పుడూ విమర్శించలేదని వ్యాఖ్యానించారు.టికెట్ల ప్రకటనలో కేసీఆర్ గారు ముందుగా కోనేరు కోనప్ప టికెట్ నే ప్రకటించేవారు. అయితే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమి తర్వాత […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

గాంధీ భవన్ మెట్లపై రైతన్న..?

కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక రుణమాపీ,రైతు భరోసా విషయంలో నిత్యం రైతులు రోడ్డెక్కుతున్నారు..నిత్యం నిరసనలు తెలుపుతున్నారు అయితే ఈ రోజు నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం శాలి గౌరారం మండలం, చిత్తలూరి గ్రామానికి చెందిన రైతు తోట యాదగిరి రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు. రైతు భరోసా రాలేదు ,పింఛను రాలేదు రేవంత్ రెడ్డి పట్టించుకోవలని రైతు యాదగిరి ఆవేదనతో హైదరాబాదులోని గాందిభవన్ కు వచ్చి తన నిరసన తెలిపారు.. రుణమాఫీ చేస్తారా లేదంటే పురుగుల మందు తాగి గాంధీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యాసంగికి నీళ్ళు ఇవ్వండి..!

సిద్దిపేట నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈ యేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రైతుల పక్షాన లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు .. నియోజకవర్గం లో గత నాలుగు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కాళ్లతో తొక్కుతూ రైతులపై దాడి…!

తెలంగాణ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామంలో రైతులు వారి తాత ముత్తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూముల్లోకి అటవీ అధికారులు నిన్న గురువారం అటవీ అధికారులు జేసీబీలతో వెళ్లారు.ఇవి అటవీ శాఖ భూములని, ఇందులో సాగు చేయొద్దని బూతులు తిడుతూ రైతులను తాళ్లతో కట్టేసి, బూటు కాళ్లతో తన్నుతూ విచక్షణారహితంగా దాడి చేశారని ఆ గ్రామానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. తమ తాత […]Read More