కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సి కవిత విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్లపై మూడు బిల్లులు పెట్టాలని ఆమె డిమాండ్ చేసారు.. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల పెంపునకు వేర్వేరు బిల్లులు పెట్టాలి..విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉంటుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అంశం కేవలం రాష్ట్రం పరిధిలో ఉంటుందన్నారు.పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ గారు రాష్ట్ర స్థాయిలోనే […]Read More
Tags :breaking news
ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు .. కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత […]Read More
గత ఏడాదిగా అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు నాలుగోందల ఇరవై హామీలను అమలు చేయడంలో పూర్తిగా ఫెయిలైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. గత పదిహేను నెలలుగా రాష్ట్రంలో ఎక్కడోకచోట నిత్యం ప్రజల నుండి ప్రభుత్వంపై విమర్శలు.. నిరసనల జ్వాలలు కన్పిస్తూనే ఉన్నాయి. రైతులకు సాగునీళ్ళు అందటం లేదనో.. తాగునీళ్లు అందటం లేదని మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి రావడమో.. […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారా..?. అందుకే సీఎంగా ఉన్న ఆయన కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీతో మనకు ఎలాంటి సమస్య లేదు.. వచ్చిన సమస్య అల్లా తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వల్ల సమస్య అని వ్యాఖ్యానించారా..?. ఇప్పటివరకూ ముప్పై ఏడు సార్లు ఢిల్లీకెళ్లారు. వెళ్లిన ప్రతిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వపక్ష పార్టీ సీనియర్ నాయకులైన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకదు కానీ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేందర్ మోదీ అపాయింట్మెంట్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్ల దాడులు రోజు రోజుకి దాడులు శృతిమించి పోతున్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ప్రమాదాలు అనేక మార్గాలలో ప్రచారం చేస్తున్నప్పటికీ ఏదో మార్గంలో సైబర్ నేరగాళ్లు తమ దాడులు మరింత ముమ్మరం చేస్తున్నారు.ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఇలా సైబర్ నేరగాళ్ళు న్యూడ్ వీడియో కాల్స్ చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా న్యూడ్ వీడియో కు సంబంధించిన వీడియో ఒకటి సాక్షాత్తు నల్గొండజిల్లా […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2000 కోట్ల అప్పు తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈవేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లను తనఖా పెట్టి ఈ మొత్తాన్ని తీసుకుంది. ఇందులో 22 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్లు, 24 ఏళ్ల కాల పరిమితిన 7.27 శాతం వార్షిక వడ్డీతో రూ.1000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది. దీంతో ఈ నెలాఖరుతో ముగియనున్న […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పరిధిలోని నెట్టెంపాడు లిఫ్ట్ కింద 104 ప్యాకేజీలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులు బుధవారం గద్వాల-రాయచూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెట్టెంపాడు లిఫ్ట్ లోని 104 ప్యాకేజీ కింద సాగునీరు అందక ఇప్ప టికే వేల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలకు మోటార్లు పెట్టి నీటిని వాడుకుంటు న్నారని వాపోయారు. దీంతో గువ్వలదిన్నె, వెంకటాపురం, కొండాపురం చివరి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింవు కేసుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో నిన్న బుధవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మీద సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీం కోర్టు. బీఆర్ఎస్ బీఫాం మీద గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి […]Read More
తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎమ్మెల్సీలను ఎగరేసుకుపోయిన బీజేపీ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. అదికారంలో ఉండీ కూడా సిట్టింగ్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని దక్కించుకోక పోయినందుకు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నైరాశ్యం నెలకొంది. కేవలం డబ్బు ప్రభావంతోనే తాము ఓడిపోయామని బీఎస్సీ భావిస్తోంది. మొత్తానికి పోల్ మేనేజ్మెంట్ బీజేపీ అనుసరించిన విధానాలే తమను గెలిపించాయని బీజేపీతోపాటు ఎన్నికల విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్సీలు విఫలమయ్యాయని ఆయా పార్టీల్లో ప్రచారం మొదలైంది. […]Read More
చెన్నైలోని సచివాలయ ప్రాంగణంలో బుధ వారం తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్ నేతృత్వంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, తమిళ మానిల కాంగ్రెస్, నామ్ తమిళర్కట్చి, అమ్మామక్కల్ మున్నేట్ర కళగం తప్ప ఎన్నికల సంఘం గుర్తింపు కలిగిన 56 రాజకీయ పార్టీల ప్రతిని ధులు హాజరయ్యారు. ఫెడరల్ రాజ్యాంగ విదానానికి, తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్య హక్కులకు పెను ముప్పు కలిగించేలా నియోజకవర్గాల పునర్విభజన జరపాలని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ […]Read More
