ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇవ్వనున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇందిరమ్మ ఇండ్లను ఇస్తాము. ముందుగా ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు అందజేస్తాము.. ఒంటరి మహిళలు.. పూరి గుడెసెలు ఉన్నవాళ్లకు ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తాము. సంక్రాంతి పండక్కి లోపు ఇందిరమ్మ […]Read More
Tags :breaking news
క్రికెట్ ఒక జెంటిల్ మెన్ గేమ్..11 మంది సభ్యులు అందులో ఒకరు కెప్టెన్ గా వ్యవహరిస్తుంటారు,మరొకరు వైస్ కేప్టెన్ గా వ్యవహరిస్తుంటారు..కెప్టెన్ కు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఫీల్డ్ లో లేనప్పుడు వైస్ కేప్టెన్ ఆ బాద్యతలు తీసుకుంటారు. అయితే ఆస్టేలియాలో జరుగుతున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోపీలో బాగంగా సిడ్నీలో 5 వ టెస్ట్ జరుగుతుంది.భారత్ – ఆస్టేలియా మద్య హోరా హోరి పోరు జరుగుతుంది.ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.. సహజంగా […]Read More
బీఆర్ఎస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన హరీశ్ రావు గురించి తెలియని వ్యక్తి ఉండడు. విషయ పరిజ్ఞానంతో ఫర్ఫెక్ట్ నాలెడ్జ్ తో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయగల దిట్ట హరీశ్ రావు.కేసీఆర్ ప్రభుత్వంలో ఇరిగేషన్,ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా సక్సెస్ ఫుల్ మినిష్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక అసెంబ్లీలో భయట అదికారపక్షాన్ని హడలెత్తిస్తున్నారు హరీశ్ రావు.ప్రతీ రోజు ఏదో ఒక సబ్జెక్ట్ తో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి […]Read More
టీమిండియా కెప్టెన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అవుతారని వస్తున్న వార్తలపై హిట్ మ్యాన్ స్పందించిన సంగతి తెల్సిందే. తాను ఫామ్ లో లేకపోవడం.. సిడ్నీ వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతోనే తాను స్వఛ్చందంగా తప్పుకున్నట్లు తెలిపిన సంగతి తెల్సిందే. తాను ఇప్పట్లో క్రికెట్ నుండి రిటైర్ కాను అని తేల్చి చెప్పారు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఐదో టెస్ట్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ హీరోయిన్.. నటి అయిన సీత ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆమె తల్లి చంద్రమోహాన్ (88)ఈరోజు కన్నుమూశారు. తమిళ నాడు చెన్నైలోని సోలిగ్రామంలోని తన స్వగృహాంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. చంద్రమోహాన్ అసలు పేరు చంద్రావతి. పెళ్లైయాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు తమిళ సినిమాలతో పాటు ప్రస్తుతం కొన్ని పాపులర్ సీరియళ్లలో సైతం నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు.Read More
సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈరోజు రెండో సెషన్ లో 181పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో ఆసీస్ నాలుగు పరుగుల వెనకంజలో ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు,బూమ్రా రెండు,నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో అరంగ్రేటం చేసిన […]Read More
కొత్త ఏడాదిలో గత రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు శనివారం వీకెండ్ లో తగ్గాయి. 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.78,710లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450లు తగ్గింది. దీంతో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.72,150లు ఉంది.ఇటు వెండి ధర కేజీపై రూ.1000లు తగ్గింది. మొత్తంగా వెండి కేజీ […]Read More
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా… నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా… అనసూయ, సునీల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించగా ఇటీవల విడుదలైన లేటెస్ట్ మూవీ పుష్ప 2. ఈ సినిమా ఎన్ని వివాదాలకు తావిచ్చిందో అంతే స్థాయిలో రికార్డుల మోత మ్రోగిస్తున్నది. తాజాగా కెనాడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898ఏడీ కలెక్షన్లను అధిగమించింది. […]Read More
బీఆర్ఎస్ కొత్త బాస్ పై సీనియర్ నేత దేవిప్రసాద్ క్లారిటీ..!
Politics : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ” కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయికి సంబంధించిన అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము.. ఏఫ్రిల్ ఇరవై ఏడో తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా గులాబీ బాస్ […]Read More
Politics : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ.. సీనియర్ నేత కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే. ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిస్తూ ” పదేండ్లు అధికారంలో ఉన్న […]Read More
