Tags :breaking news

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

సినిమా వాళ్లపై ఉన్న ప్రేమ రైతులపై లేదా..?

డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ” సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలకు ఊడిగం చేయడానికే మీకు ప్రజలు అధికారం కట్టబెట్టింది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు టిక్కెట్ల ధరల పెంపు.. బెనిఫిట్ షోలకు అనుమతి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు పోలీసులు షాక్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

దిల్ రాజు కు పవన్ స్వీట్ వార్నింగ్..!

రాజమండ్రి వేదికగా జరిగిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ఈ నెల పదో తారీఖున అఖండ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా డిప్యూటీసీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గోన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏపీలో మూవీ టిక్కెట్ల ధరల పెంపుకు.. బెనిఫిట్ షోలకు తమ ప్రభుత్వం అనుమతిచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా పరిశ్రమకు అండగా ఉన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మాజీ సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్సీ తాతా మధు భేటీ

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు నిన్న శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, రచయిత జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ తల్లి పై రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. కేసీఆర్ గారిని కలిసిన నేతల్లో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు […]Read More

Sticky
Breaking News Hyderabad Slider

గ్లోబల్ సిటీగా హైదరాబాద్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే వారికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA) నేతృత్వంలో హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబల్ బిజినెస్ కాన్ఫెరెన్స్‌లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.హైదరాబాద్‌లో పెట్టుబడులకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఒక స్పష్టమైన విధానంతో వచ్చినప్పుడు అనుమతులు మంజూరు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. హైదరాబాద్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పోలవరం తో తెలంగాణకు నష్టం..!

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా తెలంగాణ రాష్ట్రంపై పడే ప్రభావాన్ని హైదరాబాద్ ఐఐటీకి చెందిన బృందంతో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఐఐటీ బృందంతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించి నెల రోజుల్లో సమగ్ర అధ్యయన నివేదిక తయారు చేయించాలని చెప్పారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన నీటి పారుదల శాఖపై సమావేశంలో పరిస్థితిని సమీక్షించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటి పారుదల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్‌లతో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తూచ్..! 15వేలు కాదు 12వేలే…!

గత సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్ ఇప్పటి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు చేసిన ప్రచారం.. డిసెంబర్ మూడుకి ముందు రైతుబంధు తీసుకుంటే పదివేలు.. అదే మమ్మల్ని గెలిపిస్తే డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే రైతు భరోసా కింద పదిహేను వేలు ఇస్తాము.. డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరూ రుణాలు చెల్లించకండి. మేము అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలు. తీరా […]Read More

Sticky
Breaking News Slider Top News Of Today

“హాస్తం” కు హాడల్..! అందుకే ఆలస్యం…!

తెలంగాణలో 2023 చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 స్థానాలతో విజయం సాదించి అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.6 గ్యారెంటీలు ,పలు హామీలను గుప్పించి అదికారంలోకి వచ్చింది.అనంతరం వచ్చిన పార్లమెంట్ స్థానాల్లో 8 చోట్ల మాత్రమే విజయం సాదించింది.అదికార పార్టీ 17 స్థానాల్లో ఒకటి ఎఐంఎం కు వదిలిపెట్టినా కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు ఉన్న బీజేపీ 8 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవటం కాంగ్రెస్ పార్టీకి మింగుడు పడలేదు.బీఆర్ఎస్ కు 39 సీట్లు వచ్చినా అందులో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్.. కేటీఆర్.. జగదీష్ రెడ్డిలు జైలుకెళ్లడం ఖాయం..!

మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్.. సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ సీనియర్ శాసన సభ్యులు.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం అని అంటున్నారు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే కోమటీరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మీడియాతో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేండ్ల పాటు ఎన్నో అక్రమాలు.. అవినీతి చేశారు. బడా బడా కాంట్రాక్టర్ల దగ్గర నుండి మాజీ మంత్రి […]Read More