Tags :breaking news

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పెట్టుబడులను ఆకర్షించేలా న్యూ ఎనర్జీ పాలసీ..!

తెలంగాణ రాష్ట్రానికి దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ప్రజా ప్రభుత్వం ఈ నెల 9న న్యూ ఎనర్జీ పాలసీని ప్రకటిస్తుందని ఉపముఖ్యమంత్రి, ఇంధన, ఆర్థిక, ప్లానింగ్ శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు వెల్లడించారు. సోమవారం హైదరాబాద్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జెన్కోలో ఉద్యోగం పొందిన 315 మంది AE లకు మంత్రి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ నీతులే చెబుతాడు..?. చేతలు ఉండవు..?.

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ గేమ్ ఛేంజర్. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక ఏపీలో రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి హాజరై వెనుదిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెల్సిందే. ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా విమర్శల వర్షం కురిపిస్తుంది. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటి.. యాంకర్.. అధికార ప్రతినిధి […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హీరోయిన్ హన్సికపై కేసు నమోదు.!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హాట్ బ్యూటీ.. ప్రముఖహీరోయిన్ హన్సికపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.హాన్సిక పై గత నెల 18న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన అత్తింట్లో తనను మానసికంగా వేధిస్తున్నారంటూ హన్సిక సోదరుడు ప్రశాంత్ మొత్వానీ భార్య ముస్కాన్ నాన్సీ ఫిర్యాదు చేసింది. దీంతో ప్రశాంత్, అత్త జ్యోతి, ఆడపడుచు హన్సికలపై పోలీసులు గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు కావాలని […]Read More

Sticky
Breaking News Editorial Slider Telangana Top News Of Today

ఏడాదిలోనే అద్భుతాలు సాధ్యమా.?- కాంగ్రెస్ పాలనపై విశ్లేషణ..!

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అరవై నాలుగు స్థానాలతో అధికారాన్ని దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీ.. డిసెంబర్ ఏడో తారీఖున ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గత డిసెంబర్ తొమ్మిదో తారీఖుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావోస్తుంది. మరి ఏడాదిగా కాంగ్రెస్ పాలన ఎలా ఉంది..? . ఏడాదిలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది..?. ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతగా విజయవంతమయ్యారు..?. అనేది ఇప్పుడు చూద్దాము. […]Read More

Sticky
Breaking News Editorial Slider Top News Of Today

అధికారం పోతే కానీ బీసీలు గుర్తుకు రారా…?

బీఆర్ఎస్ సీనియర్ మహిళ నాయకురాలు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఇందిరా పార్కు దగ్గర నిర్వహించిన బీసీ మహాసభ చాలా విజయవంతమైంది. చివరి క్షణంలో నగర పోలీసులు ఈ సభకు అనుమతిచ్చిన కానీ బీసీ సామాజిక వర్గానికి చెందిన అనేక కులాల వాళ్ళు.. దాదాపు ఎనబై నుండి తొంబై బీసీ సామాజిక కులాల సంఘాల నాయకులు.. కార్యకర్తలు.. పెద్దఎత్తున బీసీలు తరలిరావడం విశేషం. కవిత ఎంచుకున్న కామారెడ్డి బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్ అంశాలు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రాజకీయాల్లోకి త్రిష..!

దాదాపు రెండు దశాబ్ధాల నుండి ఇటు తెలుగు. అటు తమిళ సినీ ప్రేక్షకులను అలరిస్తున్న బక్కపలచు భామ.. చెన్నై అందాల రాక్షసి త్రిష. త్రిష త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నరా..?. ఎమ్మెల్యే .. మంత్రి కాదు ఏకంగా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారా..?. అంటే అవుననే అంటున్నది ఈ ముద్దుగుమ్మ. ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో త్రిష మాట్లాడుతూ నాకు ముఖ్యమంత్రి కావాలనే కల ఉంది. రాజకీయాల్లోకి వస్తే ఇటు ప్రజలకు సేవ తో పాటు అనేక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు పెట్టడం అభినందనీయం..!

పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టుకు దివంగత నేత , కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం అభినందనీయమని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. సోమవారం శాసన మండలిలోని తన ఛాంబర్ లో మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన జైపాల్ రెడ్డి గారి కృషిని ఎప్పటికి మరవలేమని ఆయన చెప్పారు. ప్రచారం తక్కువ […]Read More

Sticky
Breaking News National Slider Top News Of Today

చైనా వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన..!

చైనాను అతలాకుతలం చేస్తున్న కొత్త వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. HMPV అనే వైరస్ కొత్త వైరస్ కాదు. దీన్ని మన దేశంలో 2001లోనే కనుగోన్నాము. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతానికైతే భయపడాల్సినవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువ..!

ఈరోజు ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటలవరకు కొనసాగిన హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మొదటి రోజు 83 ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎస్ స్వీకరించారు… హైడ్రా ప్రజావాణి లో స్వీకరించిన ఫిర్యాదులను పరిశీలించి మూడు వారాల్లో చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీచ్చారు.. అందిన పిర్యాదులలో ఎక్కువగా నగర వ్యాప్తంగా ఉన్న పలు చెరువులు, పార్కులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేశారని పిర్యాదు చేశారని రంగనాథ్ తెలిపారు.Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అలా మాట్లాడటం ప్రజలను అవమానపర్చడమే.!

ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నం.. తెలంగాణ వచ్చినంకనే ఎక్కువ నష్టపోయాం అని తెలంగాణపై సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.!.సాక్షాత్తూ ముఖ్యమంత్రి హోదాలో స్వరాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు ‘ఉమ్మడి రాష్ట్రంలోనే బాగున్నాం.. తెలంగాణ వచ్చాకే ఎక్కువగా నష్టపోయాం అని అనడం తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ ప్రజలను అవమానపర్చడమే అని అన్నారు..!. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదని.. ఆయన వలస వాదపుత్రుడు అని […]Read More