తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలియని వాళ్లు యాంకరింగ్ ఎలా చేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు సమాఖ్య మహాసభల్లో ప్రముఖ నటుడు, యాంకర్ బాలాదిత్య ముఖ్యమంత్రి పేరును తప్పుగా చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఎంపీ అయిన తానే ఏదైనా విషయం మాట్లాడాలంటే పేపర్ రాసుకుని జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పారు. అలాంటిది ఒక యాంకర్ ఇలా చేయడమేంటని, […]Read More
Tags :breaking news
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ కు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మాజీ ఎంపీ సురేష్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. వెలగపూడిలో మరియమ్మ హత్య కేసులో సురేశ్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన జైలులో ఉన్న విషయం మనకు తెలిసిందే.Read More
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు భరోసా కల్పించాలని భారత రాష్ట్ర జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు దాస్యం విజయ్ భాస్కర్ గారు డిమాండ్ చేశారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అరెస్ట్ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీసులోనే నిర్బంధించారు. పోలీసులకు, విజయ్ భాస్కర్ గారికి వాగ్వాదం చేటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన రైతు డిక్లరేషన్ అమలు చేయమని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్లు ఏంటని అన్నారు. […]Read More
హైకోర్టులో దాఖలు చేసిన నాట్ టూ అరెస్ట్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాజధాని నగరం హైదరాబాద్ లోని నందినగర్లోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ నివాసంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.. హైకోర్టు తీర్పుపై లీగల్ టీమ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. హైకోర్టు క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లాలా…? లేదా..? అనే దానిపై సమాలోచనలు జరుపుతున్నారు.. ఇప్పుడు ఏసీబీ తీసుకునే నిర్ణయంపై […]Read More
ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుండి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల రూపాయలను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెల్సిందే. ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో సాగుచేసే కేవలం కోటి ఎకరాలకు మాత్రమే రైతు భరోసాని ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకు ఐదు వేల నుండి ఆరు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసింది ప్రభుత్వం. గతంలో అధికారంలో ఉన్న […]Read More
ఫార్ములా ఈ రేసు కారు కేసులో తనను ఏసీబీ ఆరెస్ట్ చేయద్దని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెల్సిందే. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టీవేసింది. దీంతో ఏసీబీ ఈ కేసులో దూకుడు పెంచింది. ఫార్ములా -ఈ రేసు కారు కేసుకు సంబంధించి పలుచోట్ల ఏసీబీ సోదాలను నిర్వహిస్తుంది. ఏపీలో విజయవాడ.. తెలంగాణలో హైదరాబాద్ […]Read More
కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More
చైనా వైరస్ ఎవరికి..ఎలా వస్తుంది..?
చైనాలో వేగంగా వ్యాపిస్తున్న HMPV కేసులు భారత్లోనూ బయటపడుతున్నాయి. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు, గుజరాత్ లోని ఓ చిన్నారికి, కోల్కతాలో 5 నెలల చిన్నారికి, తమిళనాడులో ఇద్దరకి పాజిటివ్ గా తేలింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేంద్రం పేర్కొంది. వీరికి అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హిస్టరీ లేకుండా వైరస్ వ్యాపించడం కలవరపెడుతోంది.అసలు ఇది ఎక్కడ పుట్టింది. ఎవరికి ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. హెచ్ఎంపీవీ వైరస్ :- 2001లో తొలిసారిగా హ్యూమన్ మెటాన్యూమోవైరస్ ను(HMPV) […]Read More
మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ హీరోగా..అనిల్ రావిపూడి దర్శకత్వంలో భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నాము.ఈ మూవీ ఈనెల పద్నాలుగో తారీఖున సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ ట్రైలర్ సూపర్ స్టార్ మహేష్ బాబు నిన్న సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ విక్టరీ వెంకటేశ్ ఫొటో […]Read More
సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ ఫుల్ సందడి చేశారు. తనదైన శైలిలో డాన్సులు వేయడమే కాకుండా డైలాగ్స్ చెప్పి అభిమానులను అలరించారు. సినిమాలో ఐశ్వర్య తనను తెగ కొట్టిందని చెప్పారు. ‘పెళ్లాలకి అల్జీమర్స్ వచ్చినా భర్తల ఫ్లాష్ బ్యాక్స్ మాత్రం మర్చిపోరు. దయచేసి మీ పెళ్లాలకి మీ ఫ్లాష్ బ్యాక్స్ చెప్పొద్దు’ అంటూ డైలాగ్ చెప్పారు. సినిమా అదిరిపోతుందని, అందరూ థియేటర్లలో చూడాలని కోరారు.మీనాక్షి చౌదరి,ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా విక్టరీ వెంకటేష్ […]Read More
