ఇటీవల సీనియర్ స్టార్ హీరోయిన్.. చెన్నై భామ త్రిష కూడా పొలిటికల్ ఎంట్రీకి ఆసక్తిగా ఉన్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు, తమిళ భాషల్లో విలక్షణ నటిగా పేరొందిన వరలక్ష్మీ శరత్ కుమార్ తన పొలిటికల్ ఎంట్రీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు దివంగత తమిళనాడు సీఎం జయలలితే స్ఫూర్తి .. తప్పకుండా తాను కూడా జయలలిత గారి మార్గంలో నడుస్తూ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. అయితే అందుకు ఇంకా సమయం ఉందని వరలక్ష్మీ […]Read More
Tags :breaking news
ఏపీ మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు తన సతీమణి బ్రాహ్మాణి కి సంక్రాంతి పండుగ వేళ మంగళగిరి నేతన్నలు తయారు చేసిన చేనేత చీరను బాహుమతిగా ఇచ్చారు. మంగళగిరి నేతన్నల నైపుణ్యం అద్భుతం. వారికి అండగా నిలుద్దాము అని మంత్రి లోకేశ్ నాయుడు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశాడు. దీనికి ఆయన సతీమణి నారా బ్రాహ్మాణి సమాధానమిస్తూ ” లోకేశ్ మనసంతా మంగళగిరిలోనే ఉంటుంది. అవకాశం ఉన్న ప్రతి చోటా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది.కుల గణన (SEEEPC) సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్లతోపాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం పంపబడుతుందని తెలిపింది. మండల స్థాయిలో ఎంపిడిఓతోపాటు యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం […]Read More
ప్రతి రోజూ నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలను చూస్తున్నాము.. వార్తలను వింటున్నాము. ఆ ప్రమాదాల్లో చాలా మంది కన్నుమూస్తున్నారు కూడా.. తాజాగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లోనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చేవారికి రివార్డును కేంద్రం పెంచనున్నది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే రూ ఐదు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూరగాయలు సాగుచేసే రైతులు శాశ్వత పందిళ్ళు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకునేందుకు సాయపడాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా శాశ్వత పందిళ్లకు ఎకరాకు రూ. 3లక్షలు ఖర్చు అవుతుంది. అందుకే ఈ ఖర్చులో యాబై శాతం సబ్సిడీ ఇవ్వనున్నది రాష్ట్ర ప్రభుత్వం . అయితే ఈ పథకాన్ని తొలుత నిజామాబాద్ జిల్లా బోధన్ లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నది. తీగ జాతి కూరగాయల […]Read More
తమిళ ఇండస్ట్రీకి చెందిన జయం రవి తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. అందులో భాగంగా ఇక నుండి తనను జయం రవి అని కాకుండా రవి లేదా రవి మోహాన్ అని పిలవాలని సూచించారు. జయం మూవీ రీమేక్ లో నటించడంతో ఆయన పేరు జయం రవి గా ప్రసిద్ధి గాంచింది. ఈ క్రమంలో ఇక నుండి తనను పాత పేరుతోనే పిలవాలన్నారు. జయం రవి ప్రధాన పాత్రలో నటించిన కాదళిక్క నేరమిళై ఈరోజు సినిమా […]Read More
నిన్న మంగళవారం జూబ్లీహిల్స్ 10టీవీ న్యూస్ ఛానెల్ లో ఇంటర్వూ ముగించుకుని బయటకు వచ్చిన హుజూర్ బాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పై దాడికి దిగిన ఘటనలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తాజాగా ఆయన రిమాండ్ రీపోర్టును జడ్జి కొట్టేశారు.ఈ రోజు ఉదయం ఆయనకు […]Read More
భారత్ జట్టుకు చెందిన క్రికెటర్లకు బీసీసీఐ త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నదా..?. ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఘోరంగా ఓటమి పాలైంది భారత్. దీంతో ఈ సిరీస్ లో క్రికెటర్లందరూ ఫెయిల్ అయ్యారు. ఇక నుండి ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి చెల్లింపులు చెల్లించాలని ఆలోచిస్తున్నట్లు టాక్ విన్పిస్తుంది. దీని ప్రకారం ప్రదర్శన సరిగ్గా లేకుంటే వారి వార్షిక సంపాదనలో కోత పడనున్నది. బీసీసీఐ తీసుకునే ఈ నిర్ణయంతో ఆటగాళ్లు జాగ్రత్తగా […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ నాయకులు.. మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం (78) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శ్రీకాకుళం లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పాలవలస రాజశేఖరం ముందుగా జెడ్పీ చైర్మన్ గా రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1994లో ఉణుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాజ్యసభ సభ్యులుగా సేవలు అందించారు.. ఆయన కుమారుడు పాలవలస విక్రాంత్ […]Read More
