భారత జట్టు ఇటీవల జరిగిన ప్రపంచ టీ20 కప్ విజయం సాధించే వరకు కోచ్ గా వ్యవహరించారు బారత స్టార్ క్రికెటర్,మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్.అతను కోచ్ గా ఉన్నంత కాలం జట్టును ఐక్యంగా ముందుకు నడిపించి ఎన్నో విజయాలనందించాడు. అయితే ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగియడంతో తప్పుకున్నారు .. రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత్ జట్టు మాజీ ఒపెనర్,సీనియర్ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ను కొత్త కోచ్ గా నియమించింది.గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చిన తర్వాత […]Read More
Tags :breaking news
సంక్రాంతి పండగ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా.. అందాల రాక్షసి మీనాక్షి చౌదరి, ఫ్యామిలీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా.. విక్టరీ వెంకటేష్ హీరోగా నిన్న సంక్రాంతి పండక్కి సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతుంది ఈ మూవీ. ఫస్ట్ డే సుమారు నలబై ఐదు కోట్లను వసూలు చేసినట్లు చిత్రం యూనిట్ […]Read More
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు విచారించింది. ఈ విచారణలో ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు మాజీ మంత్రి కేటీఆర్ కు షాకిచ్చింది. ఈ రోజు బుధవారం ఉదయం మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఫార్ములా ఈ రేస్ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని చెబుతూ […]Read More
పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More
ఇటీవల ఆసీస్ జట్టుతో ముగిసిన బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైన స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. డిసెంబర్ నెలకు గాను ఐసీసీ ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డును బుమ్రా సొంతం చేసుకున్నారు. గత నెలలో 3 మ్యాచ్ లలోనే బుమ్రా 22 వికెట్లు పడగొట్టిన విషయం తెలిసిందే.. ఈ సీరిస్ ను టీమిండియా ఘోరంగా ఫెయిలైందని […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి నిన్న మంగళవారం లండన్ పర్యటనకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన లండన్ పర్యటనకు వెళ్లినట్టు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండో కుమార్తె వర్షారెడ్డి King’s College Londonలో ఎంఎస్, ఫైనాన్స్ కోర్సులో డిస్టింక్షన్లో ఉత్తీర్ణులయ్యారు. ఆమె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి జగన్ దంపతులు హాజరుకానున్నారు. 16న డిగ్రీ ప్రదానోత్సవం జరగనుంది. అనంతరం నెలాఖరున జగన్ లండన్ నుంచి […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రి దామోదర రాజనరసింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న సాయంత్రం రాజధాని మహానగరం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు బుధవారం జరగనున్న ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గోనున్నారు. పార్టీ ఆధిష్టానంతో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నయి. మరోవైపు […]Read More
మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఈరోజు బుధవారం కీలకమైనది కనుమ. వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే పశువులను కనుమ రోజున ఆలకంరించి ప్రత్యేకంగా పూజలు చేయడం అనవాయితీ. ఏడాదంతా శ్రమించే వాటికి రైతులు ఇచ్చే గౌరవం ఇది. అలాగే కనుమ నాడు మినపవడలు, నాటుకోడి పులుసుతో భోజనం తప్పనిసరిగా తయారు చేసుకుంటారు. కనుమ రోజు కాకులు కూడా కదలవని నానుడి ఉంది. అందుకే పండక్కి వచ్చిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదని అంటుంటారు. మూడు రోజుల […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడిన కానీ బలే గమ్మత్తుగా ఉంటుందని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఒకసారేమో వ్యవసాయం దండగ అంటారు. మరోకసారేమో వ్యవసాయం పండగ అంటారు. ఒకసారేమో ఇద్దరు పిల్లలు ముద్దు. అంతకంటే వద్దు అని పిలుపునిస్తారు. ఇలాంటి మాటలను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా వారి పలుకులు అని రాజకీయ విశ్లేషకులు.. ప్రతిపక్ష పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. తాజాగా సంక్రాంతి పండుగ వేడుకలు నారావారి పల్లెలో […]Read More
కనుమ రోజున తెలుగు వారింట రథం ముగ్గు వేయడం ఎప్పటినుండో ఆచారంగా ఉంది. దీని వెనక పురాణగాథలు ఉన్నాయి. మనిషి శరీరం ఒక రథం లాంటిది. ఈ దేహామనే రథాన్ని నడిపేది దైవమని అందరూ భావిస్తుంటారు. సరైన దారిలో నడిపించమని కోరుతూ ఈ విధంఫా కనుమ రోజు రథం ముగ్గు వేసి ప్రార్థిస్తారు. పాతాళం నుండి వచ్చిన బలిచక్రవర్తిని సాగనంపేందుకు రథం ముగ్గు వేస్తారని కూడా ఓ కథ ఉంది. అయితే ఈ ముగ్గిలు వీధిలోని ఇళ్ళను […]Read More
