Tags :allu arajun

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి కి బిగ్ షాకిచ్చిన అల్లు అర్జున్ మామ ..

ఇటీవల పుష్ప 2 విడుదల సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందటంతో సినీ హీరో అల్లు అర్జున్ పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కలల ప్రాజెక్టుగా చెప్పుకునే కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణను వ్యతిరేకిస్తూ తన ఇంటిని కూల్చొద్ధు. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్.!

ఇటీవల సంధ్య సినిమా హాల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని  కిమ్స్‌ ఆస్పత్రిలో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ శ్రీతేజ్ ను పరామర్శించడానికి షరతులతో కూడిన అనుమతిచ్చారు చిక్కడపల్లి పోలీసులు..దీంతో ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్‌ను నేడు కిమ్స్ ఆసుపత్రికెళ్లి పరామర్శించనున్నరు అల్లు అర్జున్‌.. దాదాపు 35 రోజులుగా కిమ్స్‌ ఆస్పత్రిలోనే శ్రీతేజ్‌ చికిత్స పొందుతున్నారు.. అల్లు అర్జున్ […]Read More

Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కి బెయిల్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి రూ.50వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందటమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు ఆసుపత్రి పాలైన సంగతి కూడా తెల్సిందే.. ఈ కేసులో బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెగ్యులర్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

చేసిన తప్పే పదే పదే చేస్తున్న రేవంత్ సర్కారు..?

సహాజంగా ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎవరైన ఇంకో అబద్ధమే చెప్తారు అనేది నానుడి. ఇదే అంశాన్ని ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనునయిస్తే సంధ్య థియోటర్ సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుని ఇటు ప్రజలను అటు మీడియాను డైవర్షన్ చేయచ్చు అని కావోచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఇష్యూను ఎత్తుకున్నట్లు అన్పిస్తుంది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై వారి దృష్టిని పక్కకు మళ్ళించడానికి కొన్నాళ్లు కాళేశ్వరం అవినీతి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ భారీ సాయం..!

సంధ్య ధియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే.. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్,పుష్ప మూవీ దర్శకుడు సుకుమార్,నిర్మాత రవిశంకర్ పరామర్శించారు.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శ్రీతేజ్ ఇపుడు కోలుకుంటున్నాడు వేంటి లేషన్ తీసేసారు.. ఈ కుటుంబానికి 2 కోట్లరూపాయలుసాయం చేస్తున్నాము.. హీరోఅల్లు అర్జున్ నుంచి కోటి రూపాయలు ,పుష్ప నిర్మాతల […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్పరాజ్ తెలంగాణ పాలిటిక్స్ ను మలుపు తిప్పుతాడా..?

సంధ్య థియోటర్ సంఘటన రోజుకో మలుపు తిరుగుతుంది. ముందుగా థియోటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఆ తర్వాత ఏకంగా హీరో అల్లు అర్జున్ ను లక్ష్యంగా చేసుకుని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి ఏకంగా జైళ్ల మెట్లనెక్కించింది. ఆ తర్వాత మధ్యంతర బెయిల్ రావడం.. చిక్కడపల్లి పీఎస్ లో జరిగిన విచారణకు బన్నీ చకచకా హాజరవ్వడం.. ఈ సంఘటనకు సంబంధించి సీసీ టీవీ పుటేజీని విడుదల చేయడం జరిగిపోయింది. అయితే ఈ సంఘటనలో […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పుష్ప – 2 మరో రికార్డు..!

ఒకవైపు అల్లు అర్జున్ ఇష్యూ రోజుకో మలుపు తిరుగుతుంటే దానికి కారణమైన పుష్ప 2 మూవీ రోజుకో రికార్డును సృష్టిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా.. రావు రమేష్, జగపతి బాబు, అనసూయ,సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిగా ఇటీవల విడుదలైన మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఇప్పటికే మొత్తంగా పదిహేడు వందల కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినీ ఇండస్ట్రీ పై కాంగ్రెస్ బిగ్ స్కెచ్..!

తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.ఇండస్ట్రీలో రాజకీయాలతో కూడిన వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి.నాగర్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన వివాదాలు తాజాగా అల్లు అర్జున్ సంద్య థియేటర్ ఇష్యూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చర్చ చేసే వరకు వెల్లింది.ముందుగా హైడ్రా కూల్చివేతల్లో బాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేసింది..అనంతం మంత్రి కొండా సురేఖ సినీనటి సమంత,నాగార్జున కుటుంబంపై సంచలన […]Read More