Tags :adani goutham

Breaking News Slider Telangana Top News Of Today

అదానీ-అంబానీ కంటే పవర్ ఫుల్ తెలంగాణ ఆడబిడ్డలు..!

అదానీ-అంబానీలే కాదు, తెలంగాణ ఆడబిడ్డలు సైతం పవర్ ప్రాజెక్టులు నిర్వహించగల సమర్థులు అని చాటి చెప్పేలా మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం అందిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  చెప్పారు. మహిళలతో పాటు రైతులు, యువతకు కూడా ప్రజా ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , ఇతర మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. స్థానిక […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి..!

ముఖ్యమంత్రి పేరు అనుముల రేవంత్ రెడ్డి కాదు అబద్ధాల రేవంత్ రెడ్డి అని అగ్రహాం వ్యక్తం చేశారు మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” అదానీ కంపెనీ ఆఫర్లను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తిరస్కరించడం తప్పా..?. పదేండ్లలో ఏనాడు కూడా అదానీతో అప్పటి ప్రభుత్వం ఎలాంటి ఒప్పందాలను చేసుకోలేదు. అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే పన్నెండు వేల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్కిల్ డెవల్ ప్మెంట్ యూనివర్సిటీ కోసం ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ ప్రకటించిన వందకోట్ల రూపాయల విరాళాన్ని వెనక్కి తిరిగి ఇవ్వనున్నట్లు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయద్దు అంటూ అదానీ కంపెనీకి ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ లేఖ కూడా రాసినట్లు తెలిపారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ది గల్లీలో ఒక నీతి? ..ఢిల్లీలో ఒక నీతా?.

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “అదానీ గారి బండారం మళ్లీ అంతర్జాతీయంగా బయటపడింది.ఆఫ్రికా సహా దేశంలో ఆయన వ్యవహారంపై ప్రకంపనలు మొదలయ్యాయి. అదానీ పై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని ఎన్నిసార్లు కోరినప్పటిికీ ప్రధాని మోడీ పట్టించుకోలేదు. అదానీ కంపెనీలకు సంబంధించి అవకతవకలు జరిగినట్లు రెండుసార్లు బయటపడింది. అమెరికాలో ఓ కోర్టు అదానీ సంస్థ లంచాలు ఇచ్చినట్లు తీర్పు చెప్పింది. గతంలో […]Read More

Sticky
Breaking News National Slider Telangana Top News Of Today

రాహుల్ కు ఫ్రాడ్.. రేవంత్ కు ఫ్రెండ్..!

కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి ఫ్రాడ్ అయిన వ్యక్తి అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డికి ఫ్రెండ్ అయ్యాడని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ” ఒకవైపు ఆదానీ పెద్ద ఫ్రాడ్ అని రాహుల్ గాంధీ ఆరోపిస్తాడు. మరోవైపు అదే అదానీ తనకు ఫ్రెండ్ అని తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణకు అదానీ భారీ విరాళం

తెలంగాణలోని విద్యార్థులు, యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పారిశ్రామిక సంస్థల భాగస్వామ్యంతో నెలకొల్పిన యంగ్ ఇండియా తెలంగాణ స్కిల్స్ యూనివర్శిటీకి ప్రఖ్యాత అదానీ గ్రూప్ రూ. 100 కోట్ల విరాళం అందించింది. అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ ఫౌండేషన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. నైపుణ్యాభివృద్ధి, యువత సాధికారత కోసం తెలంగాణ […]Read More

Breaking News Business Slider Top News Of Today

అదానీ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్ఠానం పిలుపు మేరకు ఈ రోజు ఉ.10 గంటలకు గౌతమ్ అదానీకి వ్యతిరేకంగా టీపీసీసీ నిరసన చేపట్టనుంది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి దీపా దాస్ మున్షీతో పాటు మంత్రులు, ఎంపీలు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొంటారు. అదానీ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరపాలని, సెబీ చైర్ పర్సన్ అక్రమాలపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ […]Read More

Business National Slider

అదానీ గొప్ప మనసు

ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ తన గొప్ప మనసును చాటుకున్నారు.. వరదలతో అతలాకుతలం అవుతున్న కేరళకు అండగా నిలిచారు… ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధికి రూ.5కోట్ల విరాళం ప్రకటించారు. ఆ రాష్ట్రంలోని వయనాడ్లో కొండచరియలు విరిగి ఘోరమైన ప్రాణనష్టం వాటిల్లడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో అదానీ గ్రూప్ కేరళకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. కాగా ఈ ప్రకృతి విలయంలో మృతుల సంఖ్య ఇప్పటికి 250కి చేరింది.Read More