జగన్ పిలుపు

 జగన్ పిలుపు

Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది..

మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము..

ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో.. మండల కేంద్రాల్లో.. గ్రామాల్లో లీగల్ సెల్ ను ఏర్పాటు చేయండి.. ముఖ్యమంత్రి చంద్రబాబు అరాచక పాలనను ఇలానే ఎదుర్కొగలము..

మనకు న్యాయ వ్యవస్థ ఉంది.. ప్రజా పోరాటాలతోనే మనం రాక్షస పాలనపై గెలవగలము అని ఆయన వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *