Slider Telangana

ఈ నెల29న సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More

Slider

సన్ రైజర్స్ ఘన విజయం

హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది.. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది. ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.Read More

Slider Telangana

కేసీఆర్ ఒక్కరే నాకు బాస్

తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More

Andhra Pradesh

రాప్తాడులో ప్రకాష్ రెడ్డే తోపు.. సులభంగా విజయం సాధించనున్న వైసీపీ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంది.. ప్రధాన పార్టీలన్నీ గెలుపు లక్ష్యంగా పనిచేస్తున్నాయి.. ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్లలో మాత్రం గెలుపు ఎవరిది అన్నట్టుగా హారహోరీ పోరు జరగబోతోంది. రాష్ట్రంలోని అత్యంత వివాదాస్పద అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటైన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తలపడబోతున్నారు.. పరిటాల శ్రీరామ్ టికెట్ ఆశించినప్పటికీ టిడిపి అధిష్టానం అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి […]Read More

National

రామేశ్వరం పేలుడు కేసు-ఇద్దరు అరెస్టు

కర్ణాటక రాష్ట్రంలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించినబెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసులో ఇద్దరు అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు ఈరోజు మంగళవారం అధికారులు ధృవీకరించారు… అనుమానిత బాంబర్‌తో ఇద్దరు నిందితులు ప్రత్యక్ష సంబంధంలో ఉన్నట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది.Read More

Telangana

జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి..బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ” త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నుండి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేంద‌ర్ ఓట‌మి ఖాయం అని తేల్చి.చెప్పారు. సికింద్రాబాద్‌లో బీఆర్ఎస్‌కు పోటీ బీజేపీతోనే అని పేర్కొన్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్భారీ మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ద్మారావు […]Read More

Sports Telangana

రేపే ఉప్పల్ లో ఐపీఎల్ మ్యాచ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో ఉప్పల్‌లో హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై మ్యాచ్‌ రేపు బుధవారం జరగనున్నది. ఈసందర్భంగా 2,800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.. దాదాపు 360 సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని..ల్యాప్‌టాప్స్‌, బ్యానర్లు, పెన్నులు, హెల్మెట్లు.. స్టేడియంలోకి అనుమతించడంలేదు.. ఈవ్ టీజింగ్ నివారణకు ప్రత్యేక టీమ్‌లు.. సా.4:30 నుంచి స్టేడియంలోకి అనుమతిస్తామని రాచకొండ సీపీ జోషి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు..Read More

Telangana

పెళ్లి పేరుతో అత్యాచారం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది.నగరంలోని మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం యూసుప్ గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయి ఈశ్వర్ ఓ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయసాగాడు ..దీంతో ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల […]Read More

National

బీజేపీలో చేరిన గాలి జనార్థన్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..Read More

Andhra Pradesh

18మందితో కూడిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు

ఏపీలో మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు..ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది మందితో కూడిన జాబితాను ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 18 మంది తో కూడిన జాబితాRead More