Slider Telangana Top News Of Today

మంత్రి సీతక్కకు మాజీ మంత్రి హారీష్ రావు కౌంటర్

ఏడు నెలల కాంగ్రెస్ హయాంలో గ్రామ పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య నిర్వహణ సైతం కష్టంగా మారిందని మేం చెబుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కి పడుతున్నదని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు మండిపడ్డారు. మేం పదేపదే అబద్ధం చెబుతున్నామని మంత్రి సీతక్క అంటున్నారు..ఏది అబద్ధం అంటూ మాజీ మంత్రి హారీష్ రావు మంత్రి సీతక్కకు కౌంటర్ ఇస్తూ ప్రభుత్వం 9వ నెలలోకి అడుగుపెడుతున్నపటికీ గ్రామ పంచాయతీలకు 9 పైసలు కూడా చెల్లించలేదు అనేది […]Read More

National Slider

మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య క‌న్నుమూత‌

ప‌శ్చిమ బెంగాల్ కు ఏకదాటిగా పదకొండు ఏండ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి బుద్ద‌దేవ్ భ‌ట్టాచార్య ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకు కోల్‌క‌తాలోని పామ్ అవెన్యూలో క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 80 ఏళ్లు. 2000 నుంచి 2011 వ‌ర‌కు బెంగాల్ సీఎంగా ఆయన సుధీర్ఘంగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. తండ్రి బుద్ద‌దేవ్ మ‌ర‌ణించిన‌ట్లు కుమారుడు సుచేత‌న్ భ‌ట్టాచార్య ప్ర‌క‌టించారు.బెంగాల్‌కు ఆర‌వ సీఎంగా చేశారాయ‌న‌. బెంగాల్‌లో సుమారు 34 ఏళ్లు వామ‌ప‌క్ష పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏలాయి. దాంట్లో […]Read More

Movies Slider Top News Of Today

పవన్ పై శ్రియా కీలక వ్యాఖ్యలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రముఖ తెలుగు సీనియర్ నటి శ్రియా చరణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఓ ప్రముఖ షాపింగ్ మాల్ ను శ్రియా ప్రారంభించారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ” పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం ప్రజల గురించి..తనను నమ్ముకున్న వారి గురించే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు. ప్రజల గురించి ఆలోచించే నాయకుడ్ని ఎన్నుకున్నందుకు ఏపీ […]Read More

Business Slider

RBI కీలక నిర్ణయం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మనం యూపీఐ నుండి రోజుకి లక్ష రూపాయల వరకు మాత్రమే పంపగలము.. ట్రాన్షక్షన్స్ చేసుకోగలము.. అంతకుమించి పైసా కూడా పంపలేము.. దీని పరిమితిని పెంచుతూ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి యూపీఐ ద్వారా ఐదు లక్షల వరకు లావాదేవీలు జరుపుకోవచ్చు అని ప్రకటించింది. అయితే పన్ను చెల్లించేవారు రూ.5లక్షల వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా లావాదేవీలు చేసుకోవచ్చు అని ఆర్బీఐ కీలక ప్రకటన […]Read More

Slider Telangana Top News Of Today

భట్టీకి ఆహ్వానం

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు. మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.Read More

Andhra Pradesh Slider

ఏపీలో మరో కొత్త పథకం

ఏపీలో మరో కొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు రూ పదివేలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన మరోహామీని నెరవేర్చినట్లు టీడీపీ పేర్కొన్నది. నిధులు లేక ఆరువేలకుపైగా దేవాలయాలు కనీసం ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో రూ ఐదు వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి […]Read More

Andhra Pradesh Slider

టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి చాలా పెద్ద మనసును చాటుకున్నారు.. ఈ నిర్ణయంలో భాగంగా ఎన్నికలకు ముందు తాను ప్రచారానికి వినియోగించిన సొంత కారును ఏకంగా శిరీషా దేవి అంబులెన్స్ గా మార్చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ” తనని నమ్మి ఓట్లు వేసి గెలిపించిన రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంచేందుకే నా కారును […]Read More

Movies Slider

మళ్లీ పెళ్లి చేసుకుంటున్న చైతూ

2021లో సమంత తో విడాకుల తర్వాత నవమన్మధుడు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు.గత కొంతకాలంగా శోభిత ధూలిపాళ్లతో డేటింగ్ లో ఉన్నట్లు అప్పట్లో చైతూపై వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ ఈరోజు ఎంగెజ్మెంట్ చేసుకున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈరోజు ఉదయం 9.42నిమిషాలకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాగ్ ట్వీట్ చేశారు. వారిద్దరూ జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని నాగ్ ఈ సందర్భంగా దీవెనలను […]Read More