Andhra Pradesh Bhakti Slider

TTD ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డికి సెలవు మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ నెల 11తారీఖు నుండి 17వరకు సెలవులు మంజూరు చేసింది. అయితే సెలవుల రోజు తిరుపతి వదిలి వెళ్లోచ్చు.కానీ రాష్ట్రం దాటి వెళ్లకూడదని సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు.మరోవైపు ఈ నెల 12తారీఖున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదే రోజు రాత్రి కుటుంబ సభ్యులతో సహా తిరుపతి […]Read More

Andhra Pradesh Slider Telangana

తెలుగు ఎంపీలకు కేటాయించిన కేంద్రమంత్రుల శాఖలు ఇవే..

ఏపీ లో టీడీపీ నుండి గెలుపొందిన కింజరపు రామ్మోహన్ నాయుడు పౌర విమాన శాఖ మంత్రిత్వ శాఖను ఇవ్వగా..బీజేపీ నుండి నర్సాపురం నుండి గెలుపొందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ కు ఉక్కు,భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రి ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో సికింద్రాబాద్ నుండి గెలుపొందిన కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖ మంత్రిత్వ శాఖను కేటాయించగా..కరీంనగర్ నుండి గెలుపొందిన బండి సంజయ్ కు హోం సహాయక శాఖను కేటాయించారు..మరోవైపు చంద్రశేఖర్ కు ఐఎన్ పీఆర్  సహాయక శాఖ […]Read More

Slider Telangana

TDPలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి-క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను […]Read More

National Slider

కేంద్రమంత్రులకు శాఖలు కేటాయింపు

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో కొలువు దీరిన 72మంది కేంద్రమంత్రులకు ఆయా శాఖలు కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా నితిన్ గడ్కరికి  గతంలో కేటాయించిన రోడ్లు, రవాణా శాఖ మంత్రిగా పని చేసిన  మరోసారి అదే శాఖను కేటాయించారు. సహాయ మంత్రులుగా హర్ష్ మల్హోత్రా, అజయ్ టమ్లా ఉండనున్నారు.మరోవైపు అమిత్ షాకి కేంద్ర హోం శాఖ బాధ్యతలు..జైశంకర్ కు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిత్వ బాధ్యతను..రాజ్ నాథ్ కు రక్షణ శాఖను కేటాయించారు.Read More

Andhra Pradesh Slider Videos

మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు ఇది నిజంగా శుభవార్తనే. ఏపీ రాష్ట్రానికి కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. ఈమేరకు ప్రస్తుత అధికార పార్టీ టీడీపీకి చెందిన  సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఓ వీడియో ట్వీట్ చేశారు. ‘ఇట్స్ బ్యాక్ ఆల్ ఓవర్ ఏపీ. కింగ్ ది ఫిషర్ చీర్స్’ అని రాసుకొచ్చారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నాణ్యతలేని మద్యం అమ్ముతోందని అప్పటి ప్రతిపక్ష టీడీపీ […]Read More

National Slider

మోదీ కేబినెట్ తొలి నిర్ణయం

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో 72మందితో కొలువుదీరిన మంత్రివర్గం ఈ రోజు సోమవారం సాయంత్రం ఐదు గంటలకి సమావేశం అయిన సంగతి తెల్సిందే. ప్రధానమంత్రిగా నరేందర్ మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదల పైల్ పై చేశారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో దేశంలో అర్హులైన పేదలకు ఇండ్లను నిర్మించాలనే తొలి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో దాదాపు మూడు కోట్ల ఇండ్లను పీఎం అవాస్ యోజన పథకం కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో […]Read More

Andhra Pradesh Slider

కేశినేని నాని సంచలనం నిర్ణయం

ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుండి వైసీపీ లో చేరిన మాజీ ఎంపీ… సీనియర్ నేత కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుండి రెండు సార్లు ఎంపీ గా గెలుపొందిన కేశినేని నాని ప్రత్యేక్ష రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తను రాజకీయాల నుండి తప్పుకున్న కానీ విజయవాడ ప్రజలందరికి అందుబాటులో ఉంటాను అని తెలిపారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ తరపున బరిలోకి దిగి తన తమ్ముడు టీడీపీ ఎంపీ […]Read More

Andhra Pradesh National Slider

ఈ నెల 12న ఏపీ కి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి 164స్థానాల్లో, వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు 21ఎంపీ స్థానాల్లో టీడీపీ కూటమి, 4ఎంపీ స్థానాల్లో వైసీపీ గెలుపొందిన సంగతి కూడా తెల్సిందే.Read More

Andhra Pradesh Slider

మాజీ మంత్రి బొత్స పై పిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More