తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ స్టేడియంలో పెండింగ్లో ఉన్న మొత్తం ₹1.64కోట్ల విద్యుత్ బిల్లులను హెచ్ సీఏ క్లియర్ నిన్న మంగళవారం క్లియర్ చేసింది. అంతకుముందు ఇటీవల జరిగిన ఐపీఎల్ సమయంలోనే రూ. 15 లక్షలను చెల్లించిన హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు. ఈరోజు మిగతా మొత్తం రూ. 1 కోటి 49 లక్షలను చెల్లించిన హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అప్పుడు కరెంటు కట్ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు..Read More
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సిన కేంద్ర సహాయక శాఖ మంత్రి భూపతిరాజు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల సహాయక మంత్రిగా నిన్న మంగళవారం ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు నర్సాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మ. అనంతరం తనపై ఇంతటి నమ్మకాన్ని ఉంచి అవకాశమిచ్చిన ప్రధాన మంత్రి నరేందర్ మోదీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షా,పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను తన కుటుంబంతో సహా కలిశారు …కేంద్ర సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని […]Read More
ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉదయం.9:30కి బాధ్యతలు స్వీకరించిన అనంతరంఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు.. ఆ తర్వాత మ.12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో జరిగే సమావేశంలో పాల్గోంటారు.మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్తో భేటీ అవుతారు..ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస చేయనున్నారు..Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దేశంలోనే అత్యంత మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది చరిత్ర సృష్టించిన నాయకుడు…మాజీ మంత్రి హరీష్ రావు గారిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి అన్నారు.. తెలంగాణ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని మాత్రమే హరీష్ రావు గుర్తు చేశారు. […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పరిస్థితి అసలు బాగోనట్లు ఉంది.. అధికారంలోకి వస్తామని కలలు కన్న ఆ పార్టీ నాయకుల అడియాశలు అయ్యాయి..ఆ పార్టీకి చెందిన పలువురు రాజీనామాల పర్వం కొనసాగిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో జరిగిన ఓ రోడ్డు ప్రమాద కేసులో వైసీపీ రాజ్యసభ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు అరెస్ట్ అయ్యారు. చెన్నై నగరంలోని బిసెంట్ నగర్ లో రాజ్యసభ ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు పుట్ పాత్ […]Read More
దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More
తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే ఆయ్యన్నపాత్రుడు ప్రభుత్వ అధికారులపై బూతు పురాణం అందుకున్నారు. రాష్ట్రంలోని అనకాపల్లి నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. మీడియాలో రాయలేని చెప్పరాని భాషలో అధికారులపై బూతులు మాట్లాడుతూ తమాషాలు చేస్తున్నారా అంటూ అధికారులను బెదిరించారు . కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు అంటూ బూతులు తిడుతూ ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ అరుస్తూ త్వరలో నేను స్పీకర్ అవుతున్నాను..మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు […]Read More