హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

 హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Anumula Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి పదిరోజుల అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను ముగించుకొని ఈరోజు బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చేరుకున్నారు.

ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ఇతర ఉన్నతాధికారులతో బృందంతో కల్సి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానశ్రయానికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రి బృందానికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.. ఈరోజు సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొనున్నరు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *