Month: January 2025

Breaking News Slider Telangana Top News Of Today

రైతు వ్యతిరేకి సీఎం రేవంత్ రెడ్డి..

Telangana: రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. గురువారం […]Read More

Sticky
Breaking News Telangana Top News Of Today

జనవరి 14 నుండి రైతు భరోసా..!

Telangana: డిప్యూటీ సీఎం.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు నేతృత్వంలో సబ్ కమిటీ ఈరోజు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో రైతుభరోసాపై సమావేశమైంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై క్యాబినెట్ సబ్ కమిటీ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ నిర్ణయాలను ఎల్లుండి శనివారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నట్లు తెలుస్తుంది. తాజా క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో రైతు భరోసా పంట పండించే ప్రతీ రైతుకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

Ap: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 14 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిలో వచ్చే అకడమిక్‌ ఇయర్‌ నుంచి అమ్మ ఒడి చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు ఫిషింగ్‌ హాలిడే […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రైతుభరోసా పై కాంగ్రెస్ సర్కారు బిగ్ ప్లాన్..!

Telangana : తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతులు పండించే పంటకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించేలా రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం..ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయల సహాయాన్ని అందిస్తూ వచ్చింది.11 దపాలుగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది.. వర్షాకాలం,యాసంగి సీజన్ లు ఇలా రెండు దపాలుగా ఈ సాయం రైతులకు అందేది.దీన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసారు.కేంద్రప్రభుత్వం సైతం రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తల్లికి వందనం పై కీలక ప్రకటన..!

Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఆ 4గురికి ఖేల్ రత్న అవార్డులు..!

Sports : నలుగురికి ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరికి ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు. అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున అవార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు వరల్డ్ చెస్‌ ఛాంపియన్ గుకేష్‌,ఒలింపిక్స్ షూటింగ్‌ విజేత మనుబాకర్‌,హాకీ క్రీడాకారుడు హర్మన్‌ప్రీత్‌సింగ్‌,పారా అథ్లెటిక్ ప్రవీణ్‌కుమార్‌లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 17 మంది పారా అథ్లెటిక్స్‌కు అవార్డులను కూడా ఇవ్వనున్నది.Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Telangana Top News Of Today

2024: హీరోలు ఎవరూ..? జీరోలు ఎవరూ…?

కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు…పదేండ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన తొలి సీఎం.. అలాంటి కేసీఆర్ కు 2024 కల్సిరాలేదని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీరో కి పరిమితమైంది.. దాదాపు పదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ కు తనకు అడ్డే లేదనుకున్న తరుణంలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

Telangana :ఎన్నికల నామ సంవత్సరంగా 2025 …!

తెలంగాణ 2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే పది నెలలు అయింది. జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో సంక్రాంతి తరువాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ లో “మంత్రివర్గ విస్తరణ భయం”.!

Telangana: తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి అయ్యింది.ప్రభుత్వం ఏర్పాటైనాక ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తనతో కలుపుకుని 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వారికి వివిద శాఖలను కేటాయించారు.మరో 6 మంత్రి పదవులను అదిష్టానం పెండింగ్ లో పెట్టింది.అయితే ఏడాది పూర్తైనా ఇంత వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగకపోవటంతో అటు ఆశావాహుల్లో,ఇటు ప్రజల్లో కాస్తంత నైర్శ్యం కనబడుతుంది. కీలకమైన విద్యాశాఖ,హోంశాఖ తో పాటు పలు శాఖలు ముఖ్యమంత్రి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో ఉప ఎన్నికలు…!

Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు […]Read More