18మందితో కూడిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు

 18మందితో కూడిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థులు ఖరారు

ఏపీలో మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు..ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది మందితో కూడిన జాబితాను ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది.

18 మంది తో కూడిన జాబితా

  1. పిఠాపురం : పవన్ కళ్యాణ్
  2. నెల్లిమర్ల: లోకం మాధవి
  3. అనకాపల్లి:కొణతాల రామకృష్ణ
  4. కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ
  5. రాజానగరం: శ్రీ బత్తుల బలరామకృష్ణ
  6. తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్
  7. నిడదవోలు: శ్రీ కందుల దుర్గేష్
  8. పెందుర్తి: శ్రీ పంచకర్ల రమేష్ బాబు
  9. యలమంచిలి: శ్రీ సుందరపు విజయ్ కుమార్
  10. పి.గన్నవరం: శ్రీ గిడ్డి సత్యనారాయణ
  11. రాజోలు: శ్రీ దేవ వరప్రసాద్
  12. తాడేపల్లిగూడెం: శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్
  13. భీమవరం: శ్రీ పులపర్తి ఆంజనేయులు
  14. నరసాపురం: శ్రీ బొమ్మిడి నాయకర్
  15. ఉంగుటూరు: శ్రీ పత్సమట్ల ధర్మరాజు
  16. పోలవరం: శ్రీ చిర్రి బాలరాజు
  17. తిరుపతి: శ్రీ ఆరణి శ్రీనివాసులు
  18. రైల్వే కోడూరు: డా.యనమల భాస్కర రావు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *